Kamareddy | కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్టాఫీసులోని పాస్పోర్టు ఈ సేవా కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అ
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ ఈ-సేవా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్యాలయంలోని కంప్యూటర్లు, దస్త్రాలు కాలి బూడిద�
జనవరి నెల ఆసరా పింఛన్లు అందక లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఈ ఘటన శుక్రవారం నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ప్రభుత్వం ఆలస్యంగా ఇవ్వడం, పోస్టాఫీస్లో బీపీఎంను తొలగించడం వంటి సమస్యతో పిం�
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆయా పోస్టాఫీస్ చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో పలు కీలక మార్పులు చేసింది. ఓ కొత్త పథకాన్ని పరిచయం చేస్తూనే.. పెట్టుబడికున్న పరిమితుల్ని సర్దుబాటు చేయడం, వడ్డీరేట్ల గణనను మార్చడం �
నందికొండ పైలాన్కాలనీ సబ్ పోస్టాఫీసులోని తమ ఖాతాల నుంచి డబ్బులను కాజేసిన మాజీ సబ్ పోస్ట్మాస్టర్ రామకృష్ణపై చర్యలు తీసుకొని, తమ డబ్బు ఇప్పించాలని ఖాతాదారులు కోరారు. ఈ మేరుకు గురువారం హిల్కాలనీ హెడ�
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై లోక్సభ ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ముందు లోక్సభలో చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యు�
2000 Note | రూ.2వేల నోట్ల మార్పిడిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజలకు గొప్ప ఆఫర్ను ప్రకటించింది. ఈ నోట్లున్నవారు వాటిని ఇన్సూర్డ్ పోస్టులో సూచించిన ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పంపితే అక్కడ మార�
డిసెంబర్ త్రైమాసికానికి ఒక్క స్కీమ్ మినహా మిగిలిన చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా అట్టిపెట్టింది. ఐదేండ్ల రికరింగ్ డిపాజిట్ పథకం వడ్డీ రేటును మాత్రం 6.5 శాతం నుంచి 6
పొదుపు పథకాలు భారతీయ పౌరులకు ప్రభుత్వం, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు ప్రారంభించిన పెట్టుబడి ఎంపికలు. ఈ పొదుపు పథకాలు భారతదేశంలో ఆరోగ్యకరమైన పొదుపు, పెట్టుబడి అలవాట్లను పెంపొందించడానికి ప్రోత్సాహకంగా ప్రవే�
దేశంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును బెంగళూరులో ప్రారంభించారు. రోబోటిక్ ప్రింటర్ సాయంతో తయారు చేసిన కాంక్రీట్ లేయర్ల సాయంతో ఈ కట్టడాన్ని 45 రోజుల్లో పూర్తి చేశారు.
బంధువులకు, స్నేహితులకు పోస్ట్ ద్వారా మీరు పంపించే పార్సిల్స్ను ఇకపై పోస్టాఫీస్ సిబ్బంది తెరిచి చూడొచ్చు. పార్సిల్లో ఉన్నవి వారికి అభ్యంతరకరమైనవిగా అనిపిస్తే వాటిని బట్వాడా చేయకుండా మూలకు పడేయొచ్�
రంగారెడ్డి జిల్లా యాచారం పోస్టాఫీస్లో ఘరానా మోసం చోటుచేసుకున్నది. రూ.30లక్షలకుపైగా ఖాతాదారుల సొమ్మును ఓ అధికారి కాజేశాడు. పోస్టాఫీస్లో ఖాతాదారులు జమ చేసుకున్న డబ్బులను లెక్కల్లో చూపకుండా నొక్కేశాడు.