Farmer Unions: రైతు సంఘాలతో సమావేశాలు పాజిటివ్గా ముగిసినట్లు కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మరోసారి రైతు సంఘాలతో భేటీ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.
Dhananjay Munde | మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండే (Dhananjay Munde)కు కరోనా సోకింది. పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆయన కార్యాలయం తెలిపింది. అయితే వేరియంట్ వివరాలు వెల్లడించలేదు.
Boinapally Vinodkumar | రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సహకార బ్యాంకింగ్ రంగం లో రెండంచెల విధానం పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ అన�
క్రాంతి అంటే మార్పు. సంక్రాంతి అంటే.. మంచి మార్పు. ప్రత్యక్ష నారాయణుడి అనుగ్రహంతోనే అది సాధ్యం. భానుడి పరిపూర్ణ కటాక్షానికి ఉత్తరాయణం వేకువ. ఈ ప్రయాణానికి తొలి వేదిక మకర సంక్రాంతి. సంక్రాంతి వేళ పల్లెలు పర�
పారిస్: మనుషుల నుంచి కుక్కకు మంకీపాక్స్ వైరస్ సోకింది. ఫ్రెంచ్ పరిశోధకులు దీనికి సంబంధించిన ఓ కేసును గుర్తించారు. ద లాన్సెట్ మెడికల్ జర్నల్లో ఆ రిపోర్ట్ను పబ్లిష్ చేశారు. ఇద్దరు స్వలింగ సంప
టీయూలో18మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రెండురోజుల క్రితం ఐదుగురు విద్యార్థులు హైదరాబాద్లో జరిగిన మీటింగ్కు హాజరై తిరిగి వచ్చారు. సోమవారం ఉదయం నుంచి నలుగురు విద్యార్థులు అస్వ
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు కరోనా వైరస్ సంక్రమించింది. ఆయన గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అధికార కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. మాజ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. రాష్ట్రంలో 24 గంటల్లో 22,882 మందిని పరీక్షించగా కొత్తగా 4,108 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది . 696 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంల
Omikron | జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదవడం స్థానికంగా కలకలంరేపింది. వరంగల్ నగరంలోని బ్యాంక్ కాలనీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైందని డీఎంహెచ్వో డాక్టర్ కె వెంకటరమణ వివరాలను వెల్లడించారు.