అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 103 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 28,670 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 103 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖాదికారులు వెల్లడించారు. కొ
అమరావతి : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 95 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 31,855 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 137 మందికి పాజిటివ్గా తేలిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కొవిడ్ కారణంగా విశాఖపట్నంలో ఒకరు మరణి�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 33,050 వేల మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించామని ఏపీ వైద్య అధికారులు వెల్లడించారు. కృష్ణా, ప్రకాశం,పశ్చిమ గోదావర�
అమరావతి: విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది పలు చర్యలు తీసుకుంటుంది. ఐర్లాండ్ నుంచి విశాఖపట్నం వచ్చిన 34 ఏండ్ల వ్యక్తికి ఒమిక్రాన్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 142 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు కొవిడ్తో మృతి చెందారని వైద్యారోగ్యశాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వ�
Omicron | covid | కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ గురించి నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ఈ కొవిడ్ వేరింయంట్ మిస్టరీ పూర్తిగా వీడలేదు. బెంగుళూరులో నమోదైన తొలి రెండు ఒమిక్రాన్ కేసులలో ఒకరు డాక్టరు కాగా..
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటలో కరోనా వైరస్ తో నలుగురు మృతి చెందారు. గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారని వైద్యాధికారులు వెల్లడించిన హెల్త్ బులిటిన్లో పేర్కొన్నారు. కాగా �
అమరావతి : ఏపీలో కొత్తగా 184 మంది కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 25, 925 మంది నుంచి నమూనాలు పరీక్షించగా 184 మందికి కొవిడ
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 28,509 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 248 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఎవరూ కూడా మృతి చెందలేదని ఏపీ వైద్య ఆర్యోగ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటిన్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 24,659 మందికి పరీక్షలు నిర్వహించగా 174 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. 301 మంది కొవిడ్ బారిన పడి కోలుకున్నారని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ప్రసుత్తం ఏ
Home Minister | మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ కరోనా బారినపడ్డారు. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించుకున్నానని, అందులో పాజిటివ్ వచ్చిందని
న్యూఢిల్లీ: సహరా గ్రూపు చైర్మన్ సుబ్రతా రాయ్కి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని కంపెనీ ఒక ప్రకటనలలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుండటంతో అందరు సురక్షితంగా ఉండాలని, చుట్ట�