ప్రభాస్ రాధే శ్యామ్ అప్డేట్ | సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి పెద్దగా అప్డేట్స్ ఏమీ ఇవ్వలేదు. మధ్యలో రెండు మూడు పోస్టర్లు, టీజర్ వదిలారు అంతే. ఆ తర్వాత కూడా అప్డేట్ కోసం చాలా సమయమే తీస
అగ్ర కథానాయిక పూజాహెగ్డే ‘ఆల్ అబౌట్ లవ్’ పేరుతో ఇటీవలే ఓ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించింది. తనను ఉన్నతస్థానంలో నిలబెట్టిన సమాజానికి సేవ చేసే లక్ష్యంతో ఈ ఫాండేషన్కు శ్రీకారం చుట్టానని పూజాహెగ్డే �
బుట్టబొమ్మ పూజా హెగ్డే మంచి జోరు మీదుంది. ఈ అమ్మడికి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. నితిన్ తో వక్కంతం వంశీ తీయబోతున్న సినిమాకూ పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తు్ండగా, ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజ�
వృత్తి వ్యవహారాల నుంచి కాస్త విశ్రాంతి తీసుకొని విహార యాత్రను ఆస్వాదిస్తోంది మంగళూరు సుందరి పూజాహెగ్డే. సాగర తీరంలో సరదాగా గడుపుతూ ఈ భామ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నా�
రాధే శ్యామ్ సినిమా కోసం హైదరాబాద్లో ఏకంగా ఇటలీ దేశం సెట్ నిర్మించారు. దాని కోసం 30 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేశాడు దర్శకుడు రాధాకృష్ణ.
సినిమా విజయాల్లో కథానాయికలకు క్రెడిట్ ఇచ్చే విషయంలో చిత్రసీమలో వివక్ష కనిపిస్తుందని చెప్పింది మంగళూరు సొగసరి పూజాహెగ్డే. సినిమా పరాజయం పాలైతే హీరోయిన్లపై ఐరెన్లెగ్ అనే ముద్ర వేసి వారి కెరీర్కు అడ�
హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేసే హీరో నితిన్. తాజాగా ఈయన చేతి నిండా సినిమాలున్నాయి. అందులో మాస్ట్రో విడుదలకు సిద్ధంగా ఉంది కూడా. ఇప్పటికే 2021లో నెల రోజుల వ్యవధిలోనే చెక్, రంగ్ దే సినిమాలతో వ
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ బీస్ట్. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలవగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్
టాలీవుడ్ హీరోలు ఒకప్పుడు కేవలం తెలుగు సినీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకొనే సినిమాలు చేసేవారు. ఇప్పుడలా కాదు. పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు మన సినిమాలు విదేశాలలో సైతం రికార్�
సాహో చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన మూవీ రాధేశ్యామ్. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. మంచ
మంగళూరు సోయగం పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది. లాక్డౌన్ విరామం తర్వాత ఆమె తిరిగి షూటింగ్స్కు ఉత్సాహంగా హాజరవుతోంది. ఇటీవలే తెలుగులో ప్రభాస్తో కలిసి ‘రాధేశ్యామ్’ చిత్రీకరణలో పాలుపంచుకుంది.
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణకుమార్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. పూజాహెగ్డే కథానాయిక. లాక్డౌన్ అనంతరం శుక్రవారం చిత్రీకరణను పునఃప్రార�