ఖుషీ సినిమాలో భూమికని చూసి ఎంత మంది గుండెలు జారి గల్లంతయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయిన భూమికి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.అయితే ఈ అమ్మడు పవన్ 7వ సిని�
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో రాధే శ్యామ్ చిత్రం ఒకటి. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. 1980లలో యూరప్ న
పెళ్లి సంబంధాల కోసం ఓ ప్రవాస భారతీయ యువకుడు ఇండియాకు వస్తాడు. మనసును దోచే అమ్మాయి కోసం అన్వేషణ ఆరంభిస్తాడు. నచ్చిన చిన్నది తనకు దొరకదేమో అనుకునే తరుణంలో ఓ ముద్దుగుమ్మ తారసపడుతుంది. అయితే తనకు పూర్తి భిన్�
అక్కినేని అఖిల్.. అఖిల్ చిత్రంతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అఖిల్ చేసిన చిత్రాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆయన తాజాగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ చిత్రంపై భారీ హోప్
కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన పూజా హెగ్డే తల్లిదండ్రులు ముంబైలో సెటిల్ అయ్యారు. అక్కడే జన్మించిన పూజా చదువుకునే రోజులలో నటనపై ఆసక్తితో ముగమూడి అనే ఒక తమిళ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ �
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) తాజాగా నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ (Most Eligible Bachelor). ఈ సినిమాపై ముందు నుంచి కూడా ఆసక్తి బాగానే ఉంది.
నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసంతో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం సంక్ర�
మంగళూరు సోయగం పూజాహెగ్డే తారాపథంలో దూసుకుపోతున్నది. తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమల్లో ఈ భామకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే స్టార్డమ్ వచ్చిన తర్వాత పూజాహెగ్డే ప్రవర్తనలో చాలా మార్పొచ్చిందని, న�
సెలబ్రిటీలు గ్లామరస్ గా కనిపించేందుకు రెగ్యులర్ గా జిమ్ సెషన్ ఉండేలా చూసుకుంటారు. పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde) కూడా ఇదే మంత్రను ఫాలో అవుతుంది. జిమ్ కు వెళ్లిన పూజాహెగ్గే చెమటోడుస్తూ తెగ క
వెండితెరపై కొన్ని జంటలకు పునరావృత దోషం ఉండదు. ఎన్నిసార్లు చూసిన మరలా చూడాలనే ఉత్సుకతను రేకెత్తిస్తారు. ఓ నాయకానాయిక ద్వయం కలిస్తే సినిమా సూపర్హిట్టే అనే సెంటిమెంట్ కూడా ఈ జోడీల పట్ల కుతూహలానికి కారణం�
సుశాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇచట వాహనములు నిలుపరాదు’. ఎస్.దర్శన్ దర్శకుడు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలోని ‘నీవల్లే నీవల్లే’ అనే గీతాన్ని ఇటీవల ప్రముఖ కథానాయిక పూజాహె�
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే అంకితభావంతో పనిచేయడంతో పాటు ఓర్పు చాలా అవసరమని చెబుతోంది మంగళూరు సొగసరి పూజాహెగ్డే. తన కెరీర్ తొలినాళ్లు అనేక ఒడిదుడుకులతో సాగాయని, ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీ చిత�