అభినయపరంగా ఎలాంటి పాత్రకైనా సిద్ధమేనని, అయితే వినోదాన్ని పండించడం ఆషామాషీ విషయం కాదని చెప్పింది మంగళూరు సుందరి పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో ‘రాధేశ్యామ్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్R
కరోనా నుంచి తాను కోలుకున్నట్లు పూజాహెగ్డే తెలిపింది. అభిమానుల ప్రేమ వల్లే కొవిడ్ను తరిమికొట్టగలిగానని తెలిపింది. కొన్నిరోజుల క్రితం పూజాహెగ్డే కరోనా బారిన పడింది. అప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్
టాలీవుడ్ నటి పూజా హెగ్డే గత వారం కోవిడ్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. పూజాహెగ్గే ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంది. తాజాగా తన పరిస్థితిపై ఫాలోవర్లకు అప్ డేట్ ఇచ్చింది.
ఒకప్పుడు ఓటీటీ అంటే ఏంటో కూడా కొందరికి తెలియని పరిస్థితి. కాని ఇప్పుడు కరోనా పరిస్థితులలో చాలా మంది సినీ ప్రియులు ఓటీటీపై మక్కువ చూపిస్తున్నారు. థియేటర్స్ తెరవకపోవడం, ఓపెన్ చేసిన కరోనా వల�
మహేశ్ బాబు -త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే చాలు మూవీ లవర్స్ కు పండగే అని చెప్పొచ్చు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి బాలీవుడ్ భామ పూజాహెగ్డే పెట్టిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. మెగా హీరోల్లో ఇప్పుడు బన్నీ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. పాజిటివ్ వచ్చిన విషయాన్ని సోషల్ మీడ�
ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే.. ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో చిత్రంతో అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా తర్వాత నుండి పూజా హెగ్డే బుట్టబొమ్మగా మారింది. ప్రస్తుతం తెల
టాలీవుడ్లో కరోనా విలయతాండవం చేస్తుంది. గత ఏడాది పెద్దగా సెలబ్రిటీల జోలికి పోని కరోనా ఈ సారి మాత్రం వారినే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది తారలు కరోనా బారిన పడగా, తాజ
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే ముందుంటుంది. ఇంకా చెప్పాలంటే నెంబర్ వన్ హీరోయిన్ ఈమె ఇప్పుడు. స్టార్ హీరోలందరితోనూ చాలా తక్కువ సమయంలోనే జోడీ కట్టింది. అల్లు అర్జున్ నుంచి మొదలు పెట�
పూజా హెగ్డే ఫేవర్ టీచర్ ఒకరు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసింది. ఈ విషయం తెలిసి గుండె పగిలినంత పనైందని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది.
దక్షిణాది హీరోయిన్లలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతుంది పూజాహెగ్డే. ఈ బ్యూటీ అప్పుడప్పుడు తన అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా ఇస్తుంటుంది.
పూజాహెగ్డే, రష్మిక మందన్నా..దక్షిణాదిన టాప్ హీరోయిన్లు గా కొనసాగుతూ ఫుల్ జోష్ మీదున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టుల్లో మెరువబోతున్నారు.
పూజాహెగ్డే..దక్షిణాది దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న పూజాహెగ్డే ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్టు పడిపోయింది.