తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది పూజాహెగ్డే. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది.
అల వైకుంఠపురములో చిత్రంతో బుట్టబొమ్మగా మారిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ జాబితాలో నిలిచింది. తెలుగులోనే కాక తమిళం, హిందీలోను పలు సినిమాలు చేస్తుంది. పూజా న�
స్టార్స్ అందరికి దాదాపు సొంత ఇళ్లే కాదు వ్యవసాయ క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఆ వ్యవసాయ క్షేత్రాలలో రకరకాల పంటలతో పాటు మామిడి సాగు కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ సమ్మర్ వస్తే త
అభినయపరంగా ఎలాంటి పాత్రకైనా సిద్ధమేనని, అయితే వినోదాన్ని పండించడం ఆషామాషీ విషయం కాదని చెప్పింది మంగళూరు సుందరి పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో ‘రాధేశ్యామ్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్R
కరోనా నుంచి తాను కోలుకున్నట్లు పూజాహెగ్డే తెలిపింది. అభిమానుల ప్రేమ వల్లే కొవిడ్ను తరిమికొట్టగలిగానని తెలిపింది. కొన్నిరోజుల క్రితం పూజాహెగ్డే కరోనా బారిన పడింది. అప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్
టాలీవుడ్ నటి పూజా హెగ్డే గత వారం కోవిడ్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. పూజాహెగ్గే ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంది. తాజాగా తన పరిస్థితిపై ఫాలోవర్లకు అప్ డేట్ ఇచ్చింది.
ఒకప్పుడు ఓటీటీ అంటే ఏంటో కూడా కొందరికి తెలియని పరిస్థితి. కాని ఇప్పుడు కరోనా పరిస్థితులలో చాలా మంది సినీ ప్రియులు ఓటీటీపై మక్కువ చూపిస్తున్నారు. థియేటర్స్ తెరవకపోవడం, ఓపెన్ చేసిన కరోనా వల�
మహేశ్ బాబు -త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే చాలు మూవీ లవర్స్ కు పండగే అని చెప్పొచ్చు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి బాలీవుడ్ భామ పూజాహెగ్డే పెట్టిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. మెగా హీరోల్లో ఇప్పుడు బన్నీ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. పాజిటివ్ వచ్చిన విషయాన్ని సోషల్ మీడ�
ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే.. ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో చిత్రంతో అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా తర్వాత నుండి పూజా హెగ్డే బుట్టబొమ్మగా మారింది. ప్రస్తుతం తెల
టాలీవుడ్లో కరోనా విలయతాండవం చేస్తుంది. గత ఏడాది పెద్దగా సెలబ్రిటీల జోలికి పోని కరోనా ఈ సారి మాత్రం వారినే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది తారలు కరోనా బారిన పడగా, తాజ