తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే ముందుంటుంది. ఇంకా చెప్పాలంటే నెంబర్ వన్ హీరోయిన్ ఈమె ఇప్పుడు. స్టార్ హీరోలందరితోనూ చాలా తక్కువ సమయంలోనే జోడీ కట్టింది. అల్లు అర్జున్ నుంచి మొదలు పెట�
పూజా హెగ్డే ఫేవర్ టీచర్ ఒకరు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసింది. ఈ విషయం తెలిసి గుండె పగిలినంత పనైందని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది.
దక్షిణాది హీరోయిన్లలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతుంది పూజాహెగ్డే. ఈ బ్యూటీ అప్పుడప్పుడు తన అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా ఇస్తుంటుంది.
పూజాహెగ్డే, రష్మిక మందన్నా..దక్షిణాదిన టాప్ హీరోయిన్లు గా కొనసాగుతూ ఫుల్ జోష్ మీదున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టుల్లో మెరువబోతున్నారు.
పూజాహెగ్డే..దక్షిణాది దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న పూజాహెగ్డే ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్టు పడిపోయింది.
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మాతలు. మే 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలో కీలకమైన �
మెగాస్టార్ చిరంజీవి, కలువ కళ్ల సుందరి కాజల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. దేవాదయ శాఖ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఏకంగా భారీ టెంపుల్ సెట్నే నిర్మించార�
ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం రాధే శ్యామ్. 1960 దశకం నాటి వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీ�
సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో యాక్టర్ హవా నడుస్తుంది. గ్లామర్ ప్రపంచంలో పలు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరించడమంటే కష్టమైన పనే.
తారల అభిమానగణం, ప్రేక్షకుల్లో వారికున్న ఇమేజ్ పారితోషికం లెక్కల్ని ప్రభావితం చేస్తాయి. జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న తారలు భారీ పారితోషికాల్ని డిమాండ్ చేస్తుంటారు. తాజాగా మంగళూరు భామ పూజాహెగ్డే ఒక్కో
తెలుగు, హిందీలో భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది పూజాహెగ్డే. ఈ భామ మూడు డిఫరెంట్ గెటప్స్ లో ఉన్న స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
పీరియాడిక్ సినిమాలు ప్రేక్షకుల్లో తెలియని ఉత్సుకతను రేకెత్తిస్తాయి. గతంలోకి తీసుకెళ్లి నాటి కాలమాన పరిస్థితుల్ని, సంస్కృతిని కళ్లకు కడతాయి. ప్రభాస్ సరసన తాను నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ ప