షోరూం(డీలర్)నుంచే వాహన రిజిస్ట్రేషన్ సదుపాయం శనివారం నుంచి అందుబాటులోకి వచ్చిందని, కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారు వినియోగించుకోవాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం జా తరకు రాష్ట్రవ్యాప్తంగా 4వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్లో మంగళవారం ఆయన సమీక్షించ�
జిల్లాల పునర్విభజనపై కొన్ని మీడియాల్లో జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదని, జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు �
Gutta Sukhender Reddy : అబద్ధపు హామీలు, ప్రజాపాలన పేరుతో జనాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శాసన మండలిలోనూ చీవాట్లు తప్పలేదు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) శుక్రవారం రవాణా శాఖ మంత్రి పొన్న�
ఇటీవల గ్రూప్-1 పరీక్షలో ఉద్యోగాలు సాధించిన 15 మంది ఆర్యవైశ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. గురువారం అరణ్యభవన్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
నూతన సంవత్సరం కానుకగా యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ యాంత్రీకరణ పథకంలో భాగంగ�
గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మంగళవారం జరిగిన చర్చాగోష్ఠిలో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గొని ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. రెండేండ్లలో ఒక లైఫ్ సైన్సెస్ రంగంలో 63వేల కోట్ల పెట�
రామగుండం థర్మల్ విద్యుత్తు ప్లాంట్ ను ఎన్టీపీసీకి నామినేషన్ పద్ధతిలో అప్పగించబోమని, కాంపిటేటివ్ బిడ్డింగ్కు వెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
Ponnam Prabhakar | బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని భావించామని, ఒకవేళ కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే గంటలో రిజర్వేషన్లు దక్కేవన�