ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలుచేస్తున్నదని, కానీ కార్మిక సంఘాల నాయకులు కొందరు వాస్తవాలను వక్రీకరిస్తూ కార్మికులు, ప్రజలను తప్పుదోవ పట్టించడం బాధాకరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు త్వరగా నిర్వహించాలని రవాణాశాఖ మంత్రి ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో కార్మికుల్లో అంతర్మథనం మొదలైంది. ఎన్నికల ప్రక్రియను సాకుగా చూపి.. ఆర్టీసీ విలీనాన్ని ఆల�
ఇంటి నిర్మాణం, ఆధునిక ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో సరికొత్త విప్లవాత్మక మార్పులు, ఆధునిక ట్రెండ్స్ను ఒకే వేదికపైకి తీసుకొస్తూ మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఐఐఐడీ (ఇండియన్ ఇనిస్టిట్�
చిగురుమామిడిలో తహసీల్దారుగా విధులు నిర్వహించి ఇటీవల బదిలీ అయిన ముద్దసాని రమేష్ పై పూర్తి విచారణ చేపట్టి మండల ప్రజలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య కలెక్టర్ ను కోరారు.
Telugu Scribe | ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు చేసిన వ్యాఖ్యల వీడియోలను తొలగించాలని ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా సైబర్క్రైమ్ పోలీసు
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయాన్ని తెలంగాణ అమరవీరుల జ్యోతిలో ఏర్పాటుచేస్తామని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Ponnam Prabhakar | తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు అఖిలపక్ష పార్టీలను ఇద్దరి చొప్పున పిలవడం జరిగిందన్నారు.
తెలంగాణ అస్తిత్వం, అత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎ�
Ponnam Prabhakar | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూన్ 2వ తేదీన తెలంగాణలో నవ నిర్మాణ సభను ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు.
Ponnam Prabhakar | పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రతిపాదిత బస్ డిపో స్థలాన్ని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయ
Ponnam Prabhakar | వానకాలం రాకముందే యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. యూరియా నిల్వలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలే తప్ప తామేమీ చేయలేమని స్పష్టంచేసింది. యూరియా సరఫరా ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ ఆధీనం