తుఫాన్ ప్రభావంతో వరి, మొక్కజొన్న పంటను నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, రైతన్నలు ఎవరూ అధైర్య పడొద్దని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలంటరు! కానీ ఆ అబద్ధమే సిగ్గుపడేలా మాట్లాడితే ఎలా ఉంటది! సరిగ్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రుల మాటల అలాగే ఉన్నాయి. నవ్విపోదరుగాక.. నాకేటి! అన్నట్టు రాష్ట్ర మంత్రులు
కర్నూలు కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో (Kurnool Bus Fire Tragedy) మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస�
మంత్రుల మధ్య వరుసగా జరుగుతున్న వివాదాలపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హాట్హాట్గా చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ భేటీలో మంత్రులు ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపుతూ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్�
Check Posts | తెలంగాణలో రవాణాశాఖ చెక్పోస్టులు తొలగిస్తూ రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని చెక్పోస్టులను ఎత్తివేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాక
రెవెన్యూ మంత్రి పొంగులేటి వ్యవహారాలు, ఆయనకు సీఎం మద్దతు, కొండా సురేఖ ఉదంతం.. వంటి పరిణామాలతో రాష్ట్ర క్యాబినెట్ రెండుగా చీలిపోయింది. ఆయన కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్కే అన్ని కాంట్రాక్టులు అప్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి సనాదుల వివేక్ ప్రమాదవశాత్తు మృతి చెందాడని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనడం అర్థరహితమని దళిత సంఘాల నాయకులు ఆగ�
బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతపై మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని బీఆర్ఎస్ మహిళా విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు స్వప్నాసతీశ్కుమ�
‘మంత్రులు మానవత్వం మరిచారా? ఆడబిడ్డ మాగంటి సునీతమ్మ తన భర్తను తలచుకొని, సభకు వచ్చిన ప్రజాస్పందనను చూసి కంటతడి పెట్టుకున్నారు. ఆమె భావోద్వేగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా?’ అని మంత్రులు తుమ్మల నాగేశ్వరరా�
Adluri Laxman | మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో.. ఆ వివాదం సద్దుమణిగినట్టేనని భావిస్తున్న నేపథ్యంలో ఇదే వివాదంతో సంబంధం ఉన్న ఉన్న మంత్రి గడ్డం వివేక్ వె�
Adluri Laxman | ‘మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నన్ను టార్గెట్ చేసిండు. కావాలనే నాపై విమర్శలు చేస్తున్నడు’ అని కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్�