పిల్లలకు హైదరాబాద్ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. క్లాప్ ఫర్ చిల్డ్రన్స్ పేరిట యునిసెఫ్తో కలిసి క
రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చిన యూరియా కొరతపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వరం మార్చారు. యూరియా కోసం రైతులు లైన్లో నిల్చోవాల్సి రావడం బాధాకరమంటూ వాస్తవాలను ఒప్పుకొన్నారు.
రాష్ట్రంలో ఎరువుల కొరత వాస్తవమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అంగీకరించారు. రైతులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదని చెప్పారు. ఎరువుల కొరత వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిప�
పంట వేసిన రైతులు కంట నీరు పెడుతున్నరు. యూరియా సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కంటి మీద కునుకు లేకుండా అవస్థలు పడుతున్నరు. కలసికట్టుగా యూరియా కోసం కొట్లాడుతున్న రైతుల మధ్య కూడా ప్రభుత్వ ప్రణాళిక లోపం చిచ్
బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని, ‘బహుజన రాష్ట్ర సమితి’ అని పేదలు అంటున్నారని, అందుకే బీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ కావాలని పార్టీ తరఫున కోరుకుంటున్నట్టు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర�
బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు శాసనసభ ఆవరణలో అవమానం ఎదురైంది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడం కోసం పొన్నం ప్రభాకర్ అక్కడికి వెళ్లారు. కమిటీ హాలుకు వెళ్లేందుకు ఆవరణలో రెండు లిఫ్టులున్�
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత నియోజకవర్గం గా తీర్చిదిద్దేందుకు అందరం కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి పొన్నం మంజుల అన్నారు.
Telangana Assembly | రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ నోటిఫికేషన్ జారీచేశారు.
రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నదాతలు అరిగోస పడుతుంటే.. ఆ కొరతకు కారణం బీఆర్ఎస్సే అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారని, ఈ విషయంలో ఆయన రైతులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి
విజ్ఞాన కేంద్రాలుగా గ్రంథాలయాలు విరాజిల్లుతున్నాయని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ప్రజాగ్రంథాలయం-నమస్తే తెలంగాణ దిన
ఒకప్పుడు గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా ఖ్యాతికెక్కాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని గ్రంథాలయాల్లో పుస్తకాలను చదువుకున్న వేలాదిమంది మేధావులుగా ఎదిగారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ పార్కులో జీహెచ్ఎంసీ కార్మికులు, ఉద్యోగులు, పొదుపు సంఘాల సభ్యులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి హైదరాబాద్ జిల
‘తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి.. అప్పుడే కేంద్రప్రభుత్వం దిగొస్తుంది’ అని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లోకి తీసుకురాలేమని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆగ్రహం వ్యక్తం చేశారు.