రాష్ట్రంలో మత్స్య సంపద వృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబ
ఆర్టీసీ ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలను వెతుక్కోవాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. నష్టాల్లో ఉన్న డిపోలపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని ఆదేశిం�
Telagnana Cabinet | రాష్ట్ర క్యాబినెట్లో భారీ మార్పులు జరగబోతున్నాయని, జూబ్లీహిల్స్ పోలింగ్ అనంతరం ఏ క్షణమైనా మంత్రివర్గంలో మార్పులు సంభవిస్తాయని, మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉంటాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘స
‘మేము హామీ ఇచ్చేనాటికి బంగారం విలువ తులానికి రూ.50 వేలు మాత్రమే ఉండె.. కానీ, ఇప్పుడు తులం బంగారానికి లక్షన్నర అయ్యింది. ఎన్నికల ముందు ప్రజలకు చెప్పేముందు ధర ఒకలా ఉన్నది. ఇప్పుడు మరోలా మారింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో (Chevella Accident) జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతిచెందారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో 21 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రెండు సంవత్సరాలు కావస్తున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన అభివృద్ధి ఏదని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వారి పంటలు, ఇండ్లు, రోడ్లను శనివారం పరిశీలించారు.
తుఫాన్ ప్రభావంతో వరి, మొక్కజొన్న పంటను నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, రైతన్నలు ఎవరూ అధైర్య పడొద్దని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలంటరు! కానీ ఆ అబద్ధమే సిగ్గుపడేలా మాట్లాడితే ఎలా ఉంటది! సరిగ్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రుల మాటల అలాగే ఉన్నాయి. నవ్విపోదరుగాక.. నాకేటి! అన్నట్టు రాష్ట్ర మంత్రులు
కర్నూలు కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో (Kurnool Bus Fire Tragedy) మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస�
మంత్రుల మధ్య వరుసగా జరుగుతున్న వివాదాలపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హాట్హాట్గా చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ భేటీలో మంత్రులు ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపుతూ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్�
Check Posts | తెలంగాణలో రవాణాశాఖ చెక్పోస్టులు తొలగిస్తూ రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని చెక్పోస్టులను ఎత్తివేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాక