గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మంగళవారం జరిగిన చర్చాగోష్ఠిలో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గొని ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. రెండేండ్లలో ఒక లైఫ్ సైన్సెస్ రంగంలో 63వేల కోట్ల పెట�
రామగుండం థర్మల్ విద్యుత్తు ప్లాంట్ ను ఎన్టీపీసీకి నామినేషన్ పద్ధతిలో అప్పగించబోమని, కాంపిటేటివ్ బిడ్డింగ్కు వెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
Ponnam Prabhakar | బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని భావించామని, ఒకవేళ కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే గంటలో రిజర్వేషన్లు దక్కేవన�
తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు అన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఆందోళన నిర్వహిం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఐక్యతతో మరిన్ని విజయాలు సాధించాలని మహిళా సాధికారత దిశగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Ponnam Prabhakar | రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి, మరణాల రేటును నివారించే విధంగా అధికారులు పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ వేగవంతం చేయడానికి ఇటీవల రవాణా శాఖలో 33 జిల్లా
రాష్ట్రంలో మత్స్య సంపద వృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబ
ఆర్టీసీ ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలను వెతుక్కోవాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. నష్టాల్లో ఉన్న డిపోలపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని ఆదేశిం�
Telagnana Cabinet | రాష్ట్ర క్యాబినెట్లో భారీ మార్పులు జరగబోతున్నాయని, జూబ్లీహిల్స్ పోలింగ్ అనంతరం ఏ క్షణమైనా మంత్రివర్గంలో మార్పులు సంభవిస్తాయని, మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉంటాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘స
‘మేము హామీ ఇచ్చేనాటికి బంగారం విలువ తులానికి రూ.50 వేలు మాత్రమే ఉండె.. కానీ, ఇప్పుడు తులం బంగారానికి లక్షన్నర అయ్యింది. ఎన్నికల ముందు ప్రజలకు చెప్పేముందు ధర ఒకలా ఉన్నది. ఇప్పుడు మరోలా మారింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో (Chevella Accident) జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతిచెందారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో 21 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.