తెలంగాణ విభజన అంశాన్ని భారత్, పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ పార్లమెంట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్రెడ్డికి రాష్ట్ర రవాణా, బీస�
Ponnam Prabhakar : పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు.
Ponnam Prabhakar | బీసీ మంత్రిని అంటూ, బీసీల కోసం పాటు పడతానంటూ దొంగ మాటలు చెప్పి ఈరోజు మా బీసీ బిడ్డల భూమిని మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా చేశాడంటూ బాధితులు పూర్తి ఆధారాలతో బయటపెట్టారు.
చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం మూలంగా గ్రామానికి చెందిన బోల్లి లింగయ్య లచ్చవ్వకు చెందిన ఎకరం మొక్కజొన్న పంట పూర్తిగా బూడిద పాలు �
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన అన్న కొడుకు పొన్నం అనూప్కుమార్ తమ భూములను చెరబట్టారని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి రైతులు రాగం శ్రీనివాస్, రాగం మోహన్, రాగం రాధ ఆరోపించారు. యాదవ సంఘా�
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను దవాఖానలో చేర్పించి, ప్రాణాలు కాపాడే వారికి రూ. 25 వేల నగదు ప్రోత్సాహం అందజేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
Ponnam Prabhakar | ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ ఇప్పట్లో అమలు చేయలేమంటూ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ చేతులెత్తేశారు. ఇవి ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న ప్రధాన అంశాలని, వాటిపై ఒక స్పష్టత వచ్చేవరకూ �
TGSRTC | ప్రభుత్వంలో తమను విలీనం చేయాలని కొట్లాడుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులను మచ్చిక చేసుకునే పనిలో కాంగ్రెస్ సర్కార్ నిమగ్నమైంది. అందులో భాగంగా అసలు హామీలను గాలికి వదిలేసి కేవలం కరువుభత్యం (డీఏ) పె�
టీజీఎస్ ఆర్టీసీని కనుమరుగు చేయాలని సీఎం రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్లో అన్ని శాఖలకు నిధులు ఇచ్చినా ఆర్టీసీకి మాత్రం కేట�
తెలంగాణ సాధనలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా తమవంతు పాత్ర పోషించారని, వారి చిరకాల డిమాండ్ అయిన విలీన అంశం, గుర్తింపు సంఘాల ఎన్నికలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు.
Ponnam Prabhakar | ప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని బావిస్తున్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ గతంలో ప్రతిపాదనలు జరిగినప్పటికీ రూ.300 కోట్లు కేటాయించి తుమ్మల నాగేశ్వరరావు పనులు పూర్తి చేయించారు.
తెలంగాణ ఆర్టీసీలో ఇటీవల ప్రవేశపెట్టిన ‘మీ టికెట్' మొబైల్ యాప్ చాలా రకాల స్మార్ట్ ఫోన్లలో సపోర్ట్ చేయడం లేదని, పూర్తిగా హైఎండ్ ఫోన్లలో మాత్రమే ఆ యాప్ ఓపెన్ అవుతున్నదని ప్రయాణికులు వాపోతున్నారు.