TGSRTC | ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లుగా అపాయింటెడ్ డే ప్రకటించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జూన్ 1వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద సామూ�
ప్రభుత్వంలో విలీనం చేయాలంటే ముందుగా ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన మాటాడారు. ఆర్టీసీ కార్మికులు ప్రతి రెండవ మంగళవారం డిపో స్థాయి నుం�
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగి ఈత, తాటి వనాలు దగ్ధమవుతున్న నేపథ్యంలో గౌడ సోదరులు అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈత, తాటి చెట్ల�
గురుకుల విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బీసీ గురుకుల విద్యాలయాల పనితీరుపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్షించార.
తెలంగాణ ఉద్యమకారులను నాలుగు క్యాటగిరీలుగా గుర్తించాలని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయించింది. పౌరసమాజంలో ఉండి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారి నుంచి ముందుగా ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయించిం�
ఆర్టీసీ సమస్యలపై కార్మిక సంఘాల నాయకులతో చర్చల సందర్భంగా ఒప్పుకొన్న అంశాలను మాత్రమే ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తెలిపారు.
రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో పది, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు-2026 అందించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుద�
Prathibha Puraskarams | రాష్ట్రంలోని బీసీ గురుకుల, బీసీ హాస్టల్లో చదువుతూ వివిధ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన బీసీ విద్యార్థులకు ఈనెల 14న ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నట్లు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొ
Poonam Prabhakar | ‘బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలు కూడా వారి సామాజిక వర్గమేనని తెలిసింది. మరి ఆ ఇద్దరికీ కులసంఘం పెద్దలు పెండ్లి చేస్తరా? ఆ కుల పెద్దలు వివక్షాపూరితంగా ఆ ఇ ద్దరిలో ఒక వ
Ponnam Prabhakar | ఓ బాలికపై లైంగికదాడి యత్నానికి పాల్పడిన కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్పై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ �
RTC Strike | ఆర్టీసీ సమ్మె ప్రభుత్వంలో చిచ్చుపెట్టిందా? ముఖ్యనేత, రవాణాశాఖ మంత్రి పొన్నం మధ్యం వైరంగా మారిందా? కార్మికుల సమ్మెకు రవాణాశాఖ మంత్రి వైఖరే కారణమని ముఖ్యనేత వర్గం అంటే..
నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆ మృతికి బాధ్యత వహించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాక
RTC Strike | ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిషారానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఈ మేరకు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జేఏసీ నేతలతో చర్చలు జరుపుతామని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్�