Assembly Committees : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ కమిటీ(Assembly Committees)లను ఏర్పాటు చేసింది. సెలెక్ట్ కమిటీ చైర్మన్గా రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహరించనున్నారు
'మాకు హరీశ్రావు ఫోన్ చేశారు. మేమే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పటికే మేము గన్పార్క్ నుంచి వెళ్లిపోయినం. అధికారిక కార్యక్రమంలో ఉన్నం కాబట్టే ఫోన్ ఎత్తలేదు. వారిని పోలీసులు అరెస్టు చేస్తే మాకేం సంబంధం?'
కాంగ్రెస్ మంత్రులు ‘బస్తీ మే సవాల్' అంటూ తొడగొట్టారు. ‘తెలంగాణభవన్కే వస్తాం.. దేఖ్ లేంగే’ అంటూ మీసాలు తిప్పారు. వాళ్ల సవాళ్లు నిజమేనేమో అనుకొని బీఆర్ఎస్ నేతలు జనం మధ్య నిలబడి ఎదురు చూశారు.
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలుచేస్తున్నదని, కానీ కార్మిక సంఘాల నాయకులు కొందరు వాస్తవాలను వక్రీకరిస్తూ కార్మికులు, ప్రజలను తప్పుదోవ పట్టించడం బాధాకరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు త్వరగా నిర్వహించాలని రవాణాశాఖ మంత్రి ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో కార్మికుల్లో అంతర్మథనం మొదలైంది. ఎన్నికల ప్రక్రియను సాకుగా చూపి.. ఆర్టీసీ విలీనాన్ని ఆల�
ఇంటి నిర్మాణం, ఆధునిక ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో సరికొత్త విప్లవాత్మక మార్పులు, ఆధునిక ట్రెండ్స్ను ఒకే వేదికపైకి తీసుకొస్తూ మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఐఐఐడీ (ఇండియన్ ఇనిస్టిట్�
చిగురుమామిడిలో తహసీల్దారుగా విధులు నిర్వహించి ఇటీవల బదిలీ అయిన ముద్దసాని రమేష్ పై పూర్తి విచారణ చేపట్టి మండల ప్రజలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య కలెక్టర్ ను కోరారు.
Telugu Scribe | ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు చేసిన వ్యాఖ్యల వీడియోలను తొలగించాలని ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా సైబర్క్రైమ్ పోలీసు
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయాన్ని తెలంగాణ అమరవీరుల జ్యోతిలో ఏర్పాటుచేస్తామని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Ponnam Prabhakar | తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు అఖిలపక్ష పార్టీలను ఇద్దరి చొప్పున పిలవడం జరిగిందన్నారు.
తెలంగాణ అస్తిత్వం, అత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎ�
Ponnam Prabhakar | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూన్ 2వ తేదీన తెలంగాణలో నవ నిర్మాణ సభను ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు.