చిగురుమామిడి మండలంలో పలు గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందుర్తిలో బీఆర్ఎస్ నాయకులు చింతపూల తిరుపతి, గుంటి క్రాంతి కుమార్ లను ముందస్తుగా పోలీసులు సోమవార�
చిగురుమామిడి మండల పరిషత్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలంలో పలు గ్రామాల్లో పల్లె పల్లెకు ప్రజాపాలన
Ponnam Prabhakar | ఆటో కార్మికులు సమ్మెను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె ద్వారా సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం �
రాష్ట్రంలో యూరియా కొరత రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. ప్రభుత్వం, వ్యవసాయశాఖ ఎరువుల సరఫరాను పర్యవేక్షించేందుకు యాప్ ద్వారా బుకింగ్ విధానం అమలు చేస్తున్నప్పటికీ బుక్ చేసుకున్న రైతులకు సమీపంలోని ఫర్టి�
Kalyana Lakshmi | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజల ముందు ఉంచేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్ ట్యాంక్బండ్ హెచ్ఎండీఏ గ్రౌండ్ పక్కన ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా, సావిత్రీబాయి ఫూలే దంపతుల విగ్రహాన్ని 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి �
చారిత్రక వీరుడు, బహుజన చక్రవర్తిగా కీర్తిపొందిన సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం ‘సర్దార్ సర్వాయి పాపన్న’. స్వీయ దర్శకనిర్మాణంలో వెంకటేష్ గౌడ్ లింగంపల్లి తెరకెక్కిం�
Padi Kaushik Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తామే ఇచ్చామని చెప్పుకుంటూ సభ ఏర్పాటు చేయడంపై స్పందిస్తూ.. మీరిచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవే అంటూ పొన్నం ప్రభాకర్తో పా�
చిగురుమామిడి మండలంలోని రేకొండ పరిధిలోని పెద్దమ్మ పల్లె పోచమ్మ గుడి వద్ద చేతిపంపు నెల రోజులుగా పనిచేయకపోవడంతో ఏరియా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సిద్దిపేట ప్రభుత్వ 300 పడకల దవాఖానలో రోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదని స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టర్ కె.హైమావతి అధ్యక్షతన జరిగిన దవాఖాన అభివృద�
త్వరలోనే సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించి, హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రి అజారుద్దీన్తో కలిసి బుధవారం ఉదయం సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి, ము�
రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించడమే లక్ష్యంగా ముందుకుసాగాలని, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్�
Laskhar Bonalu | లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయానికి వస్తున్న భక్తులతో పర�