రాష్ట్రంలో దేవాలయాలను అభివృద్ధి చేసే క్రమంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఆలయాలను అభివృద్ధి చేయనున్నట్టు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నా
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో మంత్రుల పర్యటన సాక్షిగా అపచారం చోటు చేసుకున్నది. మేడారం అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు మం త్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క
‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదల ఇండ్లను కూల్చివేశారు. రెండు రోజుల క్రితం ఖమ్మానికి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుట గోడు వెళ్లబోసుకున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులని అన్నారు. ఓ�
రాష్ట్రంలో 44వేల మందికి పైగా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో అక్రెడిటేషన్ కార్డు�
‘రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశా రు’ అని కాంగ్రెస్ మాజీ నేత, సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ ఆరోపించారు. బంగారు పళ్లెంల
Phone Tapping |‘నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. అది బీఆర్ఎస్ పనే’నంటూ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఖమ్మంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన మంత్రి పలు అంశాలపై మాట్లాడారు.
Ponguleti Srinivasa Reddy | కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ప్రచారం చేసినా తన ఇలాకాలో ఎదురుగాలి వీస్తుండటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రలోభాల పర్వానికి దిగారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.
‘రానున్న వెయ్యేండ్లపాటు నిలిచిపోయేలా పనులు చేపడుతున్నాం. ఆ బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి అప్పగిస్తున్నాం’ అంటూ మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులకు పునాదిరాయి పడిననాడు సీఎం రేవంత్రెడ్డి �
ఆరు జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్గా మారుస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలు రద్దవుతాయని, మార్పులు, చేర్పులుంటాయన్న ప్రచారం
జర్నలిస్టు అక్రెడిటేషన్ కార్డుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-252ను సవరించాల్సిందేనని టీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. డెస్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ల బదులు మీడియా కార్డులు ఇస్తామనడం
ఖాజాగూడ ప్రభుత్వ భూముల్లో ఓ రియల్ సంస్థ నిర్మాణాల విషయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో రాజీపడే ప్రసక్తేలేదని, ఎంతవరకైనా పోరాడుతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సంచలన వ్యాఖ�
అక్రెడిటేషన్ కార్డులు, మీడియా కార్డులకు తేడా లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా అక్రెడిటేషన్ కార్డుదారులకు వర్తించే ప్రతి ప్రయోజనం మీడియా కార్డుదారులకూ వర్తిస్తు�
రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టినాగులపల్లి గ్రామ సర్వే నంబర్ 245లో సతీశ్షాకు చెందిన 20.14 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని ఆయన తన కుమార్తెలు పల్లవిషా, ప్రియాంకషా, రాధికాషాకు ఇచ్చారు. ఈ భూమి�
కాంగ్రెస్ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ భూ కబ్జాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురిస్తున్న కథనాలు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
లాక్కున్న గిరిజనుల భూములను తిరిగి అప్పగించకపోతే లగచర్ల తరహాలో ఉద్యమిస్తామని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్నాయక్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లా నాయుడుపేట సర్కిల్లోని సర్వే నంబర్136కి సంబంధ�