హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గురువారం నిర్వహి
టెమ్రిస్ వైస్ చైర్మన్ అండతో, సర్కార్ పెద్దల కనుసన్నల్లో పెద్దషాపూర్ భూ కుంభంకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్రెడ్డి ఆరోపించారు. అన్ని ఆధారాలతో మాజీ మంత్రి హరీశ్రావు బయటపెట్టిన ఈ భ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెత్తనంపై ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేం�
గ్రామ కంఠం భూముల స్వాహాకు కబ్జాదారులు యత్నిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలో గ్రామ కంఠం భూమిని కబ్జా చేసుకునేలా పక్కాగా ప్లాన్ చేసి గ్రామ కంఠం భూమిలో అల్వాల్ జీహెచ్ంసీలో నిర్
మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలంలోని సర్వే నంబర్లు 582, 583, 22 ఏ నిషేధిత జాబితాలోని భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. 37 ఎకరాల్లో అర్బన్ సీలింగ్ ల్యాండ�
రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి రాఘవ సంస్థను, తన కొడుకును ఈ ఉచ్చులో నుంచి కాపాడుకోవాలన్న తాపత్రయం స్పష్ట ంగా బయటపడిందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. శాసనసభలో సీఎంతోపాటు మ
తన అక్రమాలను బయటపెడుతున్న బీఆర్ఎస్ నేతలు, నమస్తే తెలంగాణపై మంత్రి పొంగులేటి ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
ఖమ్మంలో ‘మాంగళ్య’ షాపింగ్ మాల్ ప్రారంభమైంది. వస్త్ర వ్యాపారంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ అన్ని రాష్ర్టాల్లో వేగంగా బ్రాంచ్లను విస్తరిస్తున్న ‘మాంగళ్య’ ఖమ్మం జిల్లా ప్రజల చేరువైంది. ఖమ్మంలోని ఇల్లెం�
రాష్ట్రంలో దేవాలయాలను అభివృద్ధి చేసే క్రమంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఆలయాలను అభివృద్ధి చేయనున్నట్టు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నా
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో మంత్రుల పర్యటన సాక్షిగా అపచారం చోటు చేసుకున్నది. మేడారం అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు మం త్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క
‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదల ఇండ్లను కూల్చివేశారు. రెండు రోజుల క్రితం ఖమ్మానికి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుట గోడు వెళ్లబోసుకున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులని అన్నారు. ఓ�
రాష్ట్రంలో 44వేల మందికి పైగా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో అక్రెడిటేషన్ కార్డు�
‘రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశా రు’ అని కాంగ్రెస్ మాజీ నేత, సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ ఆరోపించారు. బంగారు పళ్లెంల
Phone Tapping |‘నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. అది బీఆర్ఎస్ పనే’నంటూ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఖమ్మంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన మంత్రి పలు అంశాలపై మాట్లాడారు.
Ponguleti Srinivasa Reddy | కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ప్రచారం చేసినా తన ఇలాకాలో ఎదురుగాలి వీస్తుండటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రలోభాల పర్వానికి దిగారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.