కరువు పరిస్థితిని ఎదుర్కోవడంలో జిల్లా మంత్రులకు చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. ఎల్నినో ప్రభావంపై హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల అధికారులు, ప్రజాప్రతిన�
‘అమ్మ పెట్టదు.. అడుక్కుతిన్నివ్వదు..’ అనే నానుడిలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. ఆ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ఒక పట�
ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపడతామని, హైదరాబాద్ నగరంతోపాటు పట్టణ ప్రాంతాల్లో ఎల్ఐజీ తరహాలో ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మ�
దేవాదుల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అడ్డంకులను తొలగించి, పెండింగ్ బిల్లులు చెల్లించి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగు నీరందిస్తామని ఉప ముఖ్యమంత్రి �
అల్వాల్ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కానున్నాయి. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి చొరవతో అల్వాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు శుక�
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆయన పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ�
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వీబీ-జీ రామ్-జీ చట్టంపై న్యాయపరంగా పోరాటం చేయాలని, కొత్తచట్టంలో విధించిన నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులే
మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ములుగు జిల్లా పరిధిలోని గోదావరి నదిలో కొనసాగిస్తున్న అక్రమ ఇసుక దందాకు వ్యతిరేకంగా త్వరలో ‘చలో గోదావరి’ కార్యక్రమాన్ని చేపట్టి రహదారులను దిగ్బంధిస్తామని
పంచాయతీరాజ్గ్రామీణ శాఖ మంత్రి సీతక, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి ఇద్దరూ కలిసి ములుగు జిల్లాలోని గోదావరి నదిలో అక్రమంగా ఇసుకను మింగేస్తున్నారని బీఆర్ఎస్ నేత, రెడో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపి
‘రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కడతామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మాటమీద తాను నిలబడతారా?’, 20 లక్షల ఇళ్లు కట్టాకే మరోసారి ఓటర్ల గుమ్మం వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతామని పలికిన ప్రగల్భాలకు కట్ట�
రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ముఠాకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకుడిగా ఉన్నారని, ఖమ్మం జిల్లాలో మంత్రు
రాష్ట్రంలోని ప్రతి గ్రామం, వార్డు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గుడిసెలను యుద్ధ ప్రాతిపదికన గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్�
హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గురువారం నిర్వహి
టెమ్రిస్ వైస్ చైర్మన్ అండతో, సర్కార్ పెద్దల కనుసన్నల్లో పెద్దషాపూర్ భూ కుంభంకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్రెడ్డి ఆరోపించారు. అన్ని ఆధారాలతో మాజీ మంత్రి హరీశ్రావు బయటపెట్టిన ఈ భ