రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో తనకు ఉన్న 1.10 ఎకరాల భూమిని అమ్మనందుకే, దానిని నిషేధిత జాబితాలో చేర్చి వేధిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన తెలంగాణభవన్ల�
Harish Rao | కేసీఆర్ పాలన ప్రజల చుట్టూ తిరిగితే..రేవంత్రెడ్డి పాలన భూముల చుట్టూ పరిభ్రమిస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ధ్వజమెత్తారు. హైడ్రా, మూసీ, ఫ్యూచర్సిటీ ప్రాజెక్టు ఏదైన
Harish Rao | కలెక్టర్ల మెడపై కత్తిపెట్టి 22ఏ లిస్టులో భూములను పెట్టించారని, కేసీఆర్ సమస్యలను పరిష్కరిస్తే రేవంత్ సమస్యలు సృష్టించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
తెలంగాణలో వర్షాకాలం ఇప్పటివరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే 22.5%లోటు నమోదైంది. ముఖ్యంగా 20 జిల్లాల్లోని 376 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు రైతులపై ప్రభావం చూపుతున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివ�
సీతారామ ప్రాజెక్టు కెనాల్ నుండి కృష్ణసాగర్ చెరువుకు సాగునీటిని నింపాలని రాష్ట్ర రెవెన్యూ, ఆర్ధిక, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముసలిమడుగు, కృష్ణసాగర్ పంచాయతీల ప్రజాప్రతినిధులు శుక్రవ
Ponguleti Srinivasa Reddy | ‘మీరంతా యూజ్ లెస్... మీకు బుద్ధిలేదు, జ్ఞానం అసలే లేదు. ఈ సారి వదిలిపెడుతున్నా. మరోసారి అయితే ఊరుకునేది లేదు’ అంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తహసీల్దార్లపై చిందులు తొక్కా
రియల్ ఎస్టేట్ వ్యాపారులు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేతిలో రాష్ట్రం ఆగమవుతున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. 22ఏ నిషేధిత జాబితాలో పేదలు, రైతుల భూములను చే�
అర్బన్ ల్యాండ్ సీలింగ్ క్లియరెన్స్ లేని భూములను 22ఏ నిషేధిత జాబితాలో ఉంచడం తప్పు కాదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్త�
భక్తరామదాసు ఎత్తిపోతల పథకం నుంచి పాలేరు నీటిని విడుదల చేసి స్థానిక చెరువులు నింపి ఆయకట్టుకు అందించాలని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీఆర్ఎస్ నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. ఆదివారం వారు ఇస్లావత�
నిజామాబాద్ జిల్లా పర్యటనలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్లి పోయా రు. శనివారం రోజంతా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోనే కాలం గడిపారు. కానీ ఎక్క డా త
కాంగ్రెస్ పార్టీ తీరుపై విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు గుర్రుమంటున్నారు. అధికారంలో లేనప్పుడు ఒక మాట... అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటంపై కన్నెర్ర చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం గతంల
‘తెలంగాణ రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి కొనసాగుతున్నది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A జాబితా పేరిట అక్రమార్జనకు సాధనంగా వాడుకుంటున్నారు. ఈ విషయంపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదురొంటున్న రాష్ట్ర రెవ�
భూ సంబంధిత సమస్యలకు క్షేత్రస్థాయిలో పరిషారం చూపడమే లక్ష్యంగా జిల్లాల వారీగా శుక్రవారం నుంచి సమీక్షలు నిర్వహించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాజధాని నగరం పరిసర