బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఖండించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం �
‘హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడిస్తరు..? వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు.’ అని హైదరాబాద్కు చెందిన ఓ దరఖాస్తుదారుడు గృహ నిర్మాణశాఖ మంత్రిని ప్రశ్నించారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని పరుమాల శివారులో 41 ఎకరాల్లో రూ.85 కోట్లతో 1,275 డ�
జీతాలు తీసుకునేందుకైనా పనిచేస్తున్నారా అని జెన్కో సిబ్బందిని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. పాలేరులోని మినీ హైడల్ జల విద్యుత్తు కేంద్రానికి పూర్తి మరమ్మతులు చేసిన తర్వాత రెండు యూనిట్లలో ఒకటే విద్య�
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు ఆగడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సురేఖ వ్యవహారశైలిపై ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయనున్నామని, వాటిని ఆగస్టు 15 నాటికి లబ్ధిదారులకు అప్పగించనున్నామని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు.
పుండు ఒక దగ్గర అయితే.. మందు మరో దగ్గర వేసినట్టే ఉంది. వాయిదాల మీద వాయిదాలు పడిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రగతి సమీక్షా సమావేశం ఎట్టకేలకు హైదరాబాద్లో జరిగింది. అదీ మూడు నాలుగు రోజులుగా ముసురుపట్టి ఊరువాడా త�
చారిత్రక వరంగల్ను రాష్ర్టానికి రెండో రాజధాని చేయాలనే సంకల్పంతో నగర సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, అందుకనుగుణంగా అధికారులు పనిచేయాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మ
‘మంత్రిని కలిసి మా సమస్యలు చెప్పుకుందామంటే మమ్మల్ని అరెస్టు చేస్తారా?’ అంటూ భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం మాయాబజార్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా గోడును మంత్రికి చెప్పుకునే అవకాశమూ లేదా?’ అంటూ
‘అనేకసార్లు ఇండ్ల పట్టాలు తీసుకున్న వారికే మళ్లీ పట్టాలు ఇస్తున్నారు. ఒక్కో ఇంట్లో ముగ్గురు నలుగురికి పట్టాలు ఎలా ఇస్తారు? ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీలో తమకు అన్యాయం జరిగింది’ అని జలగంనగర్ కాలనీకి చెంద�
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అంటేనే కలహాల కాపురానికి మారుపేరు! సొంత జిల్లాలోని కీలక నేతల మధ్యనే అస్సలు పొసగదు. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోడయ్యా రు. జిల్లాకు చె
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరుచేయగా, 1.03 లక్షల ఇండ్లు గ్రౌండింగ్ అయినట్టు, 2.37 లక్షల మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసినట్టు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్�