‘డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముమ్మాటికీ మా కేసీఆర్ కట్టినవే. ప్రజలకు కూడా తెలుసు. సంక్షేమ పథకాలు అమలు చేసే దమ్ములేక అప్పుల పేరుతో తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుంది’ అని ఎమ్మెల్యే ప�
Ponguleti Srinivasa Reddy | ఖమ్మం జిల్లా ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎదుట స్థానికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కాలనీ ఏర్పడి దాదాపు 18 ఏళ్లు గడిచినా కనీస మౌలిక వసతులు కల్పిం
ఎన్నికలకు ముందు, తర్వాత ధరణిపై అడ్డగోలు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు వాటిని నిరూపించేందుకు నానా తంటాలు పడుతున్నది. ఎంత లోతు తవ్వినా, ఎన్ని కమిటీలు వేసినా, ఎంత ప్రయత్నించినా ధరణిలో తప్పు లు �
రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించడమే లక్ష్యంగా ముందుకుసాగాలని, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్�
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పక్కా కమీషన్రెడ్డిగా మారారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. పని ఏదైనా ఆయనకు కమీషన్లు ముట్టజెప్పాల్సిందేనని ఆరోపించారు. ఉమ్మడి వ�
కరువు పరిస్థితిని ఎదుర్కోవడంలో జిల్లా మంత్రులకు చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. ఎల్నినో ప్రభావంపై హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల అధికారులు, ప్రజాప్రతిన�
‘అమ్మ పెట్టదు.. అడుక్కుతిన్నివ్వదు..’ అనే నానుడిలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. ఆ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ఒక పట�
ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపడతామని, హైదరాబాద్ నగరంతోపాటు పట్టణ ప్రాంతాల్లో ఎల్ఐజీ తరహాలో ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మ�
దేవాదుల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అడ్డంకులను తొలగించి, పెండింగ్ బిల్లులు చెల్లించి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగు నీరందిస్తామని ఉప ముఖ్యమంత్రి �
అల్వాల్ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కానున్నాయి. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి చొరవతో అల్వాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు శుక�
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆయన పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ�
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వీబీ-జీ రామ్-జీ చట్టంపై న్యాయపరంగా పోరాటం చేయాలని, కొత్తచట్టంలో విధించిన నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులే
మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ములుగు జిల్లా పరిధిలోని గోదావరి నదిలో కొనసాగిస్తున్న అక్రమ ఇసుక దందాకు వ్యతిరేకంగా త్వరలో ‘చలో గోదావరి’ కార్యక్రమాన్ని చేపట్టి రహదారులను దిగ్బంధిస్తామని