మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అభివృద్ధితో పాటు మాస్లర్ ప్లాన్ నిర్మాణ పనులను డిసెంబర్ 20వలోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రులు కొండా సురేఖ,
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి కొల్లూర్లోని కేసీఆర్నగర్ 2బీహెచ్కే సముదాయంలో ఉన్న జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ శ్రమిస్తున్నది. మొన్న కొల్లూరు�
విద్యా వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్
డోర్నకల్ మండలం ముల్కలపల్లి శివారులోని ఆకేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం హామీలకే పరిమితమైంది. స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ బ్రిడ్జిని పరిశీలించి, త్వరలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అంటూ అసెంబ్లీ స్పీకర్ ఎదుట వాదనలు వినిపిస్తూ.. నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర ప
హైకోర్టు తీర్పు కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై తాజాగా జరిగిన క్యాబినెట్ భేటీలోనూ క్లారిటీ రాలేదు. నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మంత్రి కొండా సురేఖ టార్గెట్ అయ్యారా? ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నది. రేవంత్రెడ్డి బుధవారం పరామర్శ పేరుతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవర�
‘మా ఇంటికి మఫ్టీలో పోలీసులు వచ్చిండ్రు. ఎందుకొచ్చిండ్రని అడిగితే సుమంత్పై చాలా అభియోగాలున్నయని చెప్పిండ్రు. ఏమేం ఫిర్యాదులున్నాయో మాకు లిస్ట్ ఇవ్వండి అన్నం. ఆయన మా స్టాఫ్ కదా అని అడిగినం. వాళ్లు ఏం చ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఖండించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం �
‘హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడిస్తరు..? వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు.’ అని హైదరాబాద్కు చెందిన ఓ దరఖాస్తుదారుడు గృహ నిర్మాణశాఖ మంత్రిని ప్రశ్నించారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని పరుమాల శివారులో 41 ఎకరాల్లో రూ.85 కోట్లతో 1,275 డ�
జీతాలు తీసుకునేందుకైనా పనిచేస్తున్నారా అని జెన్కో సిబ్బందిని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. పాలేరులోని మినీ హైడల్ జల విద్యుత్తు కేంద్రానికి పూర్తి మరమ్మతులు చేసిన తర్వాత రెండు యూనిట్లలో ఒకటే విద్య�
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు ఆగడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సురేఖ వ్యవహారశైలిపై ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయనున్నామని, వాటిని ఆగస్టు 15 నాటికి లబ్ధిదారులకు అప్పగించనున్నామని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు.