రియల్ ఎస్టేట్ వ్యాపారులు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేతిలో రాష్ట్రం ఆగమవుతున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. 22ఏ నిషేధిత జాబితాలో పేదలు, రైతుల భూములను చే�
అర్బన్ ల్యాండ్ సీలింగ్ క్లియరెన్స్ లేని భూములను 22ఏ నిషేధిత జాబితాలో ఉంచడం తప్పు కాదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్త�
భక్తరామదాసు ఎత్తిపోతల పథకం నుంచి పాలేరు నీటిని విడుదల చేసి స్థానిక చెరువులు నింపి ఆయకట్టుకు అందించాలని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీఆర్ఎస్ నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. ఆదివారం వారు ఇస్లావత�
నిజామాబాద్ జిల్లా పర్యటనలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్లి పోయా రు. శనివారం రోజంతా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోనే కాలం గడిపారు. కానీ ఎక్క డా త
కాంగ్రెస్ పార్టీ తీరుపై విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు గుర్రుమంటున్నారు. అధికారంలో లేనప్పుడు ఒక మాట... అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటంపై కన్నెర్ర చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం గతంల
‘తెలంగాణ రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి కొనసాగుతున్నది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A జాబితా పేరిట అక్రమార్జనకు సాధనంగా వాడుకుంటున్నారు. ఈ విషయంపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదురొంటున్న రాష్ట్ర రెవ�
భూ సంబంధిత సమస్యలకు క్షేత్రస్థాయిలో పరిషారం చూపడమే లక్ష్యంగా జిల్లాల వారీగా శుక్రవారం నుంచి సమీక్షలు నిర్వహించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాజధాని నగరం పరిసర
తమ ఆస్తులు 22ఏలో అన్యాయంగా చేర్చారంటూ బాధితులు జనతా గ్యారేజీ (బీఆర్ఎస్ భవన్)కి బారులు తీరారు. ప్రభుత్వమే తమను దోచుకోవాలని చూస్తే ఆదుకునేవారు కరువైన సమయంలో బీఆర్ఎస్ నాయకులు అండగా నిలబడటంతో వాళ్లంతా �
‘డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముమ్మాటికీ మా కేసీఆర్ కట్టినవే. ప్రజలకు కూడా తెలుసు. సంక్షేమ పథకాలు అమలు చేసే దమ్ములేక అప్పుల పేరుతో తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుంది’ అని ఎమ్మెల్యే ప�
Ponguleti Srinivasa Reddy | ఖమ్మం జిల్లా ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎదుట స్థానికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కాలనీ ఏర్పడి దాదాపు 18 ఏళ్లు గడిచినా కనీస మౌలిక వసతులు కల్పిం
ఎన్నికలకు ముందు, తర్వాత ధరణిపై అడ్డగోలు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు వాటిని నిరూపించేందుకు నానా తంటాలు పడుతున్నది. ఎంత లోతు తవ్వినా, ఎన్ని కమిటీలు వేసినా, ఎంత ప్రయత్నించినా ధరణిలో తప్పు లు �
రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించడమే లక్ష్యంగా ముందుకుసాగాలని, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్�
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పక్కా కమీషన్రెడ్డిగా మారారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. పని ఏదైనా ఆయనకు కమీషన్లు ముట్టజెప్పాల్సిందేనని ఆరోపించారు. ఉమ్మడి వ�