కార్పొరేట్లకే కేంద్ర ఇంధనం2025, ఆగస్టులో కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఒక ఉత్తర్వు జారీచేసింది. వాస్తవానికి థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు కాలుష్యాన్ని ఆయా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కాలుష్యాన్న�
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కలవాలంటే రోజుల తరబడి ఎదురు చూడాల్సిందే. సామాన్య ప్రజలు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు పీసీబీ అధికారులను కలవడం గొప్ప విషయంగా మారింది. ముఖ్యమంత్రి, మంత్రు�
దేశ రాజధానిలో వాయు నాణ్యత పూర్తిగా దిగజారిపోవడంతో గ్రెడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్) మూడవ దశ కింద అత్యవసర ఆంక్షల్లో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు 50% మంది ఉద్యోగులతో మాత్రమే ప�
గ్రామంలోని నల్లకుంట చెరువు నీరు పూర్తిగా విషపూరితంగా మారిందని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద వారు నిరసన చేపట్టారు. కాల
దేశ రాజధాని నగరంలో కాలుష్యం తీవ్రంగా ఉంది. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం, నాలుగింట మూడు కుటుంబాల్లో కనీసం ఒకరు అస్వస్థతతో బాధపడుతున్నారు. 15,000 మంది నుంచి సేకరించిన సమాచా�
భారతదేశంలో వాయు కాలుష్యం రోజు రోజుకీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. వాయు కాలుష్యం వల్ల 2022 ఏడాదిలో దేశంలో 17 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని ‘లాన్సెట్' తాజా నివేదిక పేర్కొన్నది. ఇందులో సగం మరణాలు
దీపావళి తర్వాత దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. సుప్రీంకోర్టు విధించిన మూడు గంటల పరిమితిని ఉల్లంఘించి చాలా మంది ప్రజలు టపాసులు కాల్చడంతో మంగళవారం ఢిల్లీలోని రెడ్ జోన్లో వాయు నాణ్యత చాలా తక్�
పరిశ్రమల కాలుష్యంపై ఎదురు తిరిగి పోరాడితేనే న్యాయం జరుగుతుందని పర్యావరణవేత్త డాక్టర్ బాబురావు అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగులో భారీ పరిశ్రమలు వదిలిన రసాయన వ్యర్
ఇంటి అలంకరణ అంటే ఫర్నిచర్, గృహాలంకారాలు, గృహోపకరణాలే కాదు.. బాత్రూమ్ అలంకారం కూడా! ఇంటి నిర్మాణంలో ఓ మూలన స్నానాల గదిని కట్టేస్తున్నారు. దాని అలంకరణ గురించి పెద్దగా పట్టింపు కూడా ఉండట్లేదు. కానీ, బాత్రూమ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పారిశ్రామిక కాలుష్యం ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది. చాలా పరిశ్రమలు నిబంధనలు పాటించక పోవడంతో పర్యావరణ కలుషితం జరుగుతున్నది. ఈ ప్రాంతంలో 250 వరకు ఫార్మా, కెమి
జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్ వద్ద గల అరబిందో ఫార్మా కంపెనీలో శనివారం పొల్యూషల్ కంటోరల్ బోర్డు అధికారులు తనిఖీలు చేపట్టారు. కంపెనీ నుంచి వచ్చే కలుషిత జలాలు ముదిరెడ్డిపల్లి చెరువులను కలుషితం చేస్
మీ హెయిర్ ైస్టెల్ వాయు కాలుష్యానికి కారణమవుతుందన్న సంగతి తెలుసా! సాధారణ హెయిర్ కేర్ ఉత్పత్తులు, జుట్టును ఆరబెట్టే, చిక్కుముళ్లు విప్పే వివిధ సాధనాలు వాడుతూ రోజూ జరిపే ‘హెయిర్ స్టయిలింగ్' నుంచి నాన
‘శ్వాస గోస’ తప్పదా..? అంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే అలాంటి ముప్పు తొందరలోనే తలెత్తే అవకాశముందంటున్నారు పర్యావరణవేత్తలు. ప్రస్తుతం గ్రేటర్ రహదారులు దుమ్ము.. ధూళితో దట్టమైన పొగలు అల్లుకున్నట్లు దర్శనమి�
మహానగరంలో కాలుష్య ముప్పును కట్టడి చేయాల్సిన ప్రభుత్వం అదనంగా మరో 20వేల కొత్త ఆటోలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాలుష్యానికి సంబంధించి ఈవీలను ప్రోత్సహిస్తామని డాంబీకాలు పలికిన సర్కార్.