జవహర్నగర్ డంపింగ్ యార్డు వల్ల ఏర్పడుతున్న కాలుష్య కారకులపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన సూచనలకు స్పందించకపోవడంపై పీసీబీ చైర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్పై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. డంపింగ�
Hyderbad | మహానగరంలో ప్రతీ నెల 25వేల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఇది నగర ఆరోగ్య భవిష్యత్ను ప్రశ్నించే అంశం. ఎందుకంటే వాహనాల పొలూష్యన్ నగర మొత్తం కాలుష్యంలో సగం వాటా ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం
ఢిల్లీ ప్రజలు సగటున రోజుకు అరపెట్టె సిగరెట్లు తాగుతున్నారట. ఇదేదో పొగతాగే అలవాటుపై తీసిన లెక్క కానేకాదు. కాలుష్యం వల్ల మనుషులపై పడుతున్న ప్రభావాన్ని సిగరెట్లు కొలమానంగా వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వేసి
ముద్దు ఒక తీయని అనుభూతి. ముద్దు ఇద్దరి మధ్య ఉండే సాన్నిహిత్యమే కాదు. ఇద్దరికీ సౌకర్యం కూడా! అయితే, ముద్దులాడే సందర్భంలో కొందరికి అనుకోని అసౌకర్యం కలుగుతుంది.
Hyderabad | గ్రేటర్ హైదరాబాద్ శివార్లు మరింత విస్తరిస్తున్నాయి. అంతే వేగంగా శివారు ప్రాంతాల్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్లు వెలుస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న హోటళ్లు, రె�
Plastic Clouds | చైనాలోని గ్వాంగ్ఝౌ, జియాన్ నగరాల్లో మేఘాలుగా ఏర్పడే స్థాయిలో గాలిలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నా యి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు ఈ నగరాల్లో భూమి పైన గల వాతావరణంలో మైక్రోప్లాస్టిక్స్,
గుండెపోటు కన్నా కాలుష్యం వల్లే అధిక మరణాలు సంభవిస్తున్నాయని.. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం దేశానికే ప్రమాదకరమని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస�
భూమికి తెలిసిన కాలం వేరు. తన లెక్క అంతా పగలు, రాత్రులతో, రుతువులతో గడుస్తుంది. కానీ, మనిషి.. పాపం అల్పుడు. తనకున్న సమయం తక్కువ. అందుకే ఆ రుతువుల చక్రాన్ని నెలలుగా, రోజులుగా, గంటలుగా, సెకన్లుగా తనకు అనుగుణంగా మా
చుట్టూ పచ్చని పొలాల మధ్య.. ఇథనాల్ కంపెనీ చిచ్చు రేపింది. కూత వేటు దూరంలో తుంగభద్ర నదీతీరం సమీపంలో కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఇచ్చిన అనుమతి పెద్ద దుమారమే రేపింది. ఇంద�
గ్రేటర్ శివారు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు కాలుష్యకాసారాలుగా మారుతున్నాయి. ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపించినా చెత్త, బురద, మురుగు నీరుతో నింపేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో రోజుల తరబడిగా ఖా�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఒడ్డున కృష్ణానదిలో (Krishna River) వారం రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి సమయంలో విష పదార్థాలు, కెమికల్స్ (రసాయనాలు) కలిపి వెళ్తున్నా�
కార్పొరేట్లకే కేంద్ర ఇంధనం2025, ఆగస్టులో కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఒక ఉత్తర్వు జారీచేసింది. వాస్తవానికి థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు కాలుష్యాన్ని ఆయా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కాలుష్యాన్న�