సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పారిశ్రామిక కాలుష్యం ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది. చాలా పరిశ్రమలు నిబంధనలు పాటించక పోవడంతో పర్యావరణ కలుషితం జరుగుతున్నది. ఈ ప్రాంతంలో 250 వరకు ఫార్మా, కెమి
జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్ వద్ద గల అరబిందో ఫార్మా కంపెనీలో శనివారం పొల్యూషల్ కంటోరల్ బోర్డు అధికారులు తనిఖీలు చేపట్టారు. కంపెనీ నుంచి వచ్చే కలుషిత జలాలు ముదిరెడ్డిపల్లి చెరువులను కలుషితం చేస్
మీ హెయిర్ ైస్టెల్ వాయు కాలుష్యానికి కారణమవుతుందన్న సంగతి తెలుసా! సాధారణ హెయిర్ కేర్ ఉత్పత్తులు, జుట్టును ఆరబెట్టే, చిక్కుముళ్లు విప్పే వివిధ సాధనాలు వాడుతూ రోజూ జరిపే ‘హెయిర్ స్టయిలింగ్' నుంచి నాన
‘శ్వాస గోస’ తప్పదా..? అంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే అలాంటి ముప్పు తొందరలోనే తలెత్తే అవకాశముందంటున్నారు పర్యావరణవేత్తలు. ప్రస్తుతం గ్రేటర్ రహదారులు దుమ్ము.. ధూళితో దట్టమైన పొగలు అల్లుకున్నట్లు దర్శనమి�
మహానగరంలో కాలుష్య ముప్పును కట్టడి చేయాల్సిన ప్రభుత్వం అదనంగా మరో 20వేల కొత్త ఆటోలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాలుష్యానికి సంబంధించి ఈవీలను ప్రోత్సహిస్తామని డాంబీకాలు పలికిన సర్కార్.
Air Quality Index: ఢిల్లీ స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నది. సిటీలో చాన్నాళ్ల తర్వాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెరుగుపడింది. జూలై 23వ తేదీన ఆ సిటీలో ఏక్యూఐ 67గా రికార్డు అయ్యింది. వర్షాలు.. గాలుల వల్ల.. ఢిల్లీలో ఆకాశం న
మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత సమాజాన్నిఅందించాలని నిజామాబద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూచించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ అర్బన్ పార్కులో గురవారం 76వ వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహి�
జీవితకాలం ముగిసిన (EOL) వాహనాలకు ఆయిల్ పంపుల వద్ద ఇంధనాన్ని (No Fuel) నిషేధిస్తూ ఢీల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 �
బచ్చన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలలో చెరువు శిఖం, కుంటల భూములలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రభుత్వ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం బచ్చన్నపేట మండల కార్యదర్శి
సైకిల్ అంటే చిన్నప్పటి కోరిక ఎంత మాత్రం కాదు. నాలుగు దశాబ్దాల కిందట మగపెండ్లివారు సగర్వంగా అడిగే కట్నకానుక కూడా కాదు. మన అభివృద్ధి, సుస్థిరత, ఆరోగ్యం దిశగా అదో అద్భుతమైన పరికరం. మన శారీరక శ్రమే దానికి ఇంధ�
ఆధునిక ప్రపంచానికి వేగం ఎక్కువ. ఇక మహానగరాల్లో ఉండేవాళ్లయితే వేగానికి అదనంగా కాలుష్యాన్ని కూడా భరించాల్సిందే. పైగా తమకంటూ గడపడానికి సమయం ఉండదు. ఎంత వేగంగా ఉన్నా కాసేపు సేదదీరడానికి మనకు ప్రకృతి ఎంతో ఇచ్
కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు పొలాల మధ్య ఏర్పాటు చేయొద్దని రైతులు ఆందోళన చేశారు. గురువారం మండలంలోని మీర్జాపూర్లోని సర్వేనంబర్ 17ఈ/ 17ఏలోని భూమిలో ఒక సింథటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్,(ఫ్లైవుడ్ తయారీ) క
దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు (49 కోట్ల మంది) ‘డీ’ విటమిన్ లోపంతో బాధపడుతున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకానమిక్ రి సెర్చ్ (ఐసీఆర్ఐఈఆర్) వెల్లడించింది. వారిలో దాదాపు 30% మ�