సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. 12 మంది డైరెక్టర్ స్థానాలక�
MLC counting | వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నల్లగొండ పట్టణ శివారులోని ఎ.దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో నాలుగు కౌంటింగ్ హ�
జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. సోమవారం ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆ
ఉమ్మడి ఖమ్మంవరంగల్నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి జిల్లాలో ప్రశాంతం ముగిసింది. జిల్లాలోని 55 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైన ఓటింగ్.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఉప ఎన్నికలో 76.13 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన గ్రాడ్య�
అశ్వారావుపేటలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాల్లో 76.28 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లు 1,263 ఉండగా 963 ఓట
MLC election | ఉమ్మడి నల్లగొండ - వరంగల్- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది.
ఈసీ మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఉమ్మడి వరంగల్ - ఖమ్మం - నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం ఖమ్మంలోని ఎస్ఆర్
ఉమ్మడి ఖమ్మం - వరంగల్ - నల్గొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా సోమవారం పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ నిర
వరంగల్ -ఖమ్మం- నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫా
వరంగల్ -ఖమ్మం- నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఆదివారం సాయంత్రమే ఆయా జిల్లా కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నిక నిర్వహణకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం ఉదయం 8 నుంచి 4గంటల వరకు పోలింగ్ జరగనున్నది.
ఆదివారం ఉదయం నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. నియోజకవర్గం పరిధిలో 12 జిల్లాలు ఉండగా జిల్లాకో డిస్ట్రిబ్యూటరీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఆ జిల్లా పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. పోలింగ్ ముగిసే సమాయానికి 48గంటల ముందు నుంచే ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48గంటల ముందు ప్రచారాన్ని బంద్ చేయాల్సి ఉంటుంది