నిజామాబాద్లో ఎంపీ ధర్మపురి అర్వింద్ బుధవారం హంగామా సృష్టించారు. నగరంలోని హరిచరణ్ మార్వాడీ స్కూల్లోని పోలింగ్ బూత్ వద్ద పోలీసులు, ఎన్నికల సిబ్బందిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భూదాన్ పోచoపల్లి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 24లో డోర్ క్లోజ్ చేసి ఎన్నికల సిబ్బంది భోజనాలు చేశారు. దీంతో ఓటర్లు 10 నిమిషాల సేపు వేచి ఉండాల్స
మహారాష్ట్ర జిల్లా పరిషద్, పంచాయతీ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా పోలింగ్ బూత్ల్లోకి మైనర్లు వెళ్లటం వివాదంగా మారిం ది. సోలాపూర్, ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తాజాగా వ�
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థులు వాహనాల ద్వారా ఓటర్లను పోలింగ్ బూత్కు తరలించడం నేరమేనని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) స్పష్టంచేసింది.
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి 23వ డివిజన్ లోని ఇందిరమ్మ కాలనీలో ఎట్టకేలకు పోలింగ్ బూత్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ కాలనీకి పోలింగ్ బూత్ అందుబాటులో లేకపోవడంతో అనేక ఎన్నికల్లో సగానికి సగం ఓటర్లు �
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎంపీడీవో కార్యాలయాలకు తగినన్ని నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ (టీజీఎంపీడీవోస్ ఫోరం) రాష్ట్ర ప్�
జూబ్లీహిల్స్లో (Jubilee Hills Bypoll) నాన్ లోకల్ నాయకులపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ పోలింగ్ బూత్కు రావడంపై సీరియస్ అయింది.
CCTV Footage | పోలింగ్ బూత్లలో ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) మార్పులు చేసింది. ఇక నుంచి పోలింగ్కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ను, వెబ్కాస�
Maharashtra's Polls | మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా విషాద సంఘటన జరిగింది. ఓటు వేసేందుకు క్యూలైన్లో నిల్చొని ఉన్న స్వతంత్ర అభ్యర్థి గుండెపోటుతో మరణించాడు. బీడ్ నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది.
Polling booth vandalised | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు జరిగాయి. బీడ్ జిల్లాలోని పర్లి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ ధ్వంసమైంది. పోలింగ�
అక్టోబర్ 29న ఓటరు జాబితా డ్రాప్ట్ రోల్ ప్రకటిస్తామని, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల పేర్లను పరిశీలించాలించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించు కోవాలని క�
బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)సుదర్శన్రెడ్డి తెలిపారు. ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబరు 29న, తుది జాబితాను జనవరి 6న �