జూబ్లీహిల్స్లో (Jubilee Hills Bypoll) నాన్ లోకల్ నాయకులపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ పోలింగ్ బూత్కు రావడంపై సీరియస్ అయింది.
CCTV Footage | పోలింగ్ బూత్లలో ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) మార్పులు చేసింది. ఇక నుంచి పోలింగ్కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ను, వెబ్కాస�
Maharashtra's Polls | మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా విషాద సంఘటన జరిగింది. ఓటు వేసేందుకు క్యూలైన్లో నిల్చొని ఉన్న స్వతంత్ర అభ్యర్థి గుండెపోటుతో మరణించాడు. బీడ్ నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది.
Polling booth vandalised | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు జరిగాయి. బీడ్ జిల్లాలోని పర్లి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ ధ్వంసమైంది. పోలింగ�
అక్టోబర్ 29న ఓటరు జాబితా డ్రాప్ట్ రోల్ ప్రకటిస్తామని, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల పేర్లను పరిశీలించాలించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించు కోవాలని క�
బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)సుదర్శన్రెడ్డి తెలిపారు. ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబరు 29న, తుది జాబితాను జనవరి 6న �
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి ఘన విజయం సాధిస్తారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సోమవారం జనగామ జిల్లాకేంద్రంలోని ప్రెస్టన్ స
Loksabha Elections 2024 : కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ఎన్నికల్లో వయనాద్ (కేరళ), రాయ్బరేలి (యూపీ) నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ సోమవారం రాయ్బరేలిలో పర్యటించారు.
జనగామ పట్టణ కేంద్రంలోని ధర్మకంచ జడ్పీహైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లోకి ప్రవేశించి న్యూసెన్స్కు కారణమైన కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి,
లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజున బూత్లో చోటుచేసుకున్న ఘటన విషయంలో బీఆర్ఎస్ కార్యకర్తపై సీఐ దాడి చేశారు. ఈ దాడిని నిరసిస్తూ అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నేతృత్వంలో బీఆర్ఎస్, ఆదివాస
Lok Sabha elections | క్యాన్సర్తో పోరాడుతున్న ఒక మహిళ చివరి దశలో ఉన్నది. నాలుగు రోజులుగా ఏమీ తినలేక కేవలం నీటిని మాత్రమే తాగుతున్నది. అయినప్పటికీ స్ట్రెచర్పై పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసింది.
మహారాష్ట్రలోని బారాబంకి లోక్సభ నియోజకవర్గంలో ఓ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం)కు పూజలు చేసినందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలీ చకంకర్పై కేసు నమోదైంది.