అధికార, విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ఫలితం మరో 24 గంటల్లో తేలనుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ (BRS), ఎలాగైనా జూబ్లీహిల్స్పై (Jubilee Hills) జెండా ఎగ�
జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఉప ఎన్నిక ప్రచారం, అందరికీ సలహాలు, సూచనలు ఇచ్చారని చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా మంగళవారం షేక్పేట్ డివిజన్లో పోలింగ్ను ఎన్నికల అధికారులు గాలికి వదిలివేశారు. ఇష్టానుసారంగా రిగ్గింగ్ జరుగుతున్నదని ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకో�
Jubilee Hills By Election | హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hill By-Election) పోలింగ్ కొనసాగుతున్నది. మధ్యాహ్నం ఒంటి గంటల వరకు 31.94 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు నియోజకవర్గంలో స్థానికేతరులు ఉండటంపై సీఈవో సుదర్శన్ రెడ్డి ఆ�
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hill By-Election) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ నమోదయింది. మరోవైపు నియోజకవర్గంలో స్థానికేతరులు ఉండటంపై సీఈవో సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By-Election) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By-Election) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటల వర�
బీహార్ శాసనసభ ఎన్నికల (Bihar Assembly Elections) ఆఖరి విడత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ విడతలో 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ (Jubilee Hills By-Election) ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి పోలింగ్ సమయాన్ని అదనంగా గంట పాటు ఎన్నికల సంఘం పొడిగించింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ప్రక్రియ జరుగనున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమికి ఓటమి భయం పట్టుకొందా? అందుకే, తొలి దఫా పోలింగ్ ముగియగానే.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసిందా? జరుగుతున్న పరిణామాలను విశ్