జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ రోజు, పోలింగ్ ముందు రోజు పత్రికల్లో రాజకీయ ప్రకటనలు ప్రచురించాలంటే తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) న
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఉప ఎన్నిక ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిపారు.
ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి పోలింగ్, కౌంటింగ్ అధికారులకు సూచించారు.
ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు
కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఖమ్మం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Delhi Elections) ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు జరుగనుంది. 1.56 కోట్ల మందికిపైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ను మంగళవారం కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 17వ తేదీ వరకు నామినేషన్ల ద�
Haryana elections | హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఆద్యంతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది.
హర్యానాలో (Haryana) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకు
ప్రజాస్వామ్యంలో అన్ని పండుగల కన్నా ఓట్ల పండుగే అతిపెద్దది, ముఖ్యమైనది. భారతదేశం ఆ పండుగను విజయవంతంగా పూర్తిచేసుకున్నది. ఏడు విడతల సుదీర్ఘ పోలింగ్ ప్రక్రియ చెదురుమదురు ఘటనలు మినహా దిగ్విజయంగా జరిగింది
ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) ఆరోగ్యంగానే ఉన్నారా? ఆయనకు ఏమైంది?. లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్లో భాగంగా పాట్నాలోని వెటర్నరీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో �