“నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ అని.. జర్నలిస్టులు, రాజకీయ నాయకులకు నేర్చుకోవడమనేది చాలా ముఖ్యం” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
ప్రస్తుతం మన దేశ పరిస్థితి గమనిస్తే ఈ నరబలి ఏ స్థాయిలో జరుగుతుందో తెలుస్తుంది. గుజరాత్ను అప్రతిహతంగా మూడు సార్లు గెలిచి పాలించిన ప్రస్తుత ప్రధానమంత్రి పాలన ఆ రాష్ట్రంలో ఎలా జరిగిందో ఇతర రాష్ర్టాల ప్రజ�
సింగరేణిలో బదిలీల ప్రక్రియ కఠినతరమైంది. కొద్దిరోజులుగా పెరిగిన రాజకీయ జోక్యంతో ఇబ్బందులు వస్తుండగా, వాటికి చెక్పెడుతూ పలు కఠిన నిబంధనలతో కూడిన సర్క్యూలర్ను యాజమాన్యం ఇటీవలే విడుదల చేసింది.
Rashmi Gautam | యాంకర్ రష్మీ గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె యాంకర్గా కన్నా కూడా సమాజంపై ఎక్కువగా బాధ్యత చూపిస్తూ అందరి మన్ననలు పొందుతుంది. రష్మీకి సమాజంపై గ�
ఆ మధ్య వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ..’ సినిమా చూసే ఉంటారుగా. అందులో హీరోయిన్ పదేపదే ‘నాకు స్పేస్ కావాలి’ అంటూ.. ‘కొంచెం దూరంగా ఉండాల’ని చెప్తూ ఉంటుంది. సినిమాలో ఇది కొంచెం ఫన్నీగా అనిపించినా, నిజ జీవితంలో �
గత పదేండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్(ఈడీ) 193 కేసులను నమోదు చేసిందని కేంద్రం మంగళవారం పార్లమెంట్కు తెలిపింది. ఈ కేసుల్లో నిందితులుగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్య�
ఓటరు జాబితాలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బీఎల్వోలను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ శనివారం ఐడీవోసీలో రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు.
క్రిమినల్ కేసులో దోషిగా తేలిన రాజకీయ నాయకులు ఎంత మందిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించిందీ లేదా అనర్హతా కాలాన్ని తగ్గించిందీ వంటి వివరాలు అందచేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఎన్నికల కమి�
మబ్బు నుంచి జారిపడిన చినుకు మళ్లీ వెనకకు తిరిగి వెళ్లాలనుకున్నా వెళ్లలేదు. అదేవిధంగా నోరు జారిన మాటను, పేలిన తూటాను వెనక్కి తీసుకోలేం. కాబట్టి, ప్రతి వ్యక్తికి తన నాలుక మీద నియంత్రణ అవసరమన్న సందేశమిచ్చా�
నంద వంశ పాలనకు సమాధి కట్టి, చంద్రగుప్తుడిని మగధ సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తున్ని చేసిన అపర మేధావి, రాజనీతిజ్ఞుడు చాణుక్యుడు. ఒక విజేత తన ప్రత్యర్థి పట్ల ప్రవర్తించాల్సిన తీరుని ఆయన ఏనాడో చే�
లోక్సభలో ఎన్నికల ప్రజా తీర్పు భద్రంగా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ప్రజలు ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారో తెలియాలంటే మరో మూడు వారాలు ఆగక తప్పదు. కనీసం ఎగ్జిట్ పోల్స్ తెలియాలన్నా.. జూన్ 1వ తేదీ వరకు ఆగ
Supreme Court | ఎలక్టోరల్ బాండ్ల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో బుధవారం మరో పిటిషన్ దాఖలైంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కార్పొరేట్స్, రాజకీయ పార్టీల అనుబంధానికి సంబంధించిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృం�
దేశంలో రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయి. కాదు, కాదు, తమ స్వార్థం కోసం, పదవుల కోసం, అధికారాన్ని అనుభవించడం కోసం రాజకీయ నాయకులు దేశ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను పాతర పెట్టి ‘అధికారం�
K Party Fashion show | సుచిరిండియా సీఈవో లయన్ కిరణ్ ఆధ్వర్యంలో ఇంద్రలోక్ థీమ్తో నిర్వహించిన ‘K పార్టీ ఫ్యాషన్ షో’లో సినీ తారలు సందడి చేశారు. స్టయిల్, ఫ్యాషన్ షో, ఫన్, డ్యాన్స్ తో కూడిన ఈవెంట్ అందరిని అలరించింది. తారామత