NIZAMABAD | వినాయక నగర్, ఏప్రిల్ 4 : ఈజీ మనీకి అలవాటు పడి యువతను బెట్టింగ్ మహమ్మారికి అలవాటు చేసి భారీగా డబ్బులు దండుకుంటున్న అంతర్ రాష్ట్ర బెట్టింగ్ ముఠాను నిజామాబాద్ పోలీసులు వలవేసి పట్టుకున్నారు. యువతకు డబ్బు�
Anasuya | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం ఎంత చర్చనీయాంశంగా మారుతుందో మనం చూస్తూనే ఉన్నాం. 400 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించడంతో దీనిక�
HCU | రేవంత్ రెడ్డి సర్కార్పై హెచ్సీయూ విద్యార్థులు పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రొఫె�
Deer | దారి తప్పిన ఓ జింక పశువుల మందలో ప్రత్యక్షమైంది. ఈ సంఘటన బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
హెచ్సీయూ భూములను వేలం వేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
SIRICILLA BRS | సిరిసిల్ల టౌన్, మార్చి 31: విద్యార్థులపై పండుగపూట పోలీసులు అత్యుత్సాహం చూపించారని, యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి అమానుషమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ విమర్శించారు. తెల
MANDAMARRI | మందమర్రి రూరల్, మార్చి29: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. శనివారం రాత్రి మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల తుర్కపల్లి గ్రామంలో పోలీస్ కళాబృందం రామగ�