Hyderabad | వేసవిలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగలు పేట్రేగిపోతున్నారు. దీంతో వారి ఆగడాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం.. రాత్రి సమయంలో ఆ ప్రాంత�
పట్టణంలో నిత్యం జన సమ్మర్ధంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో శనివారం కోరుట్ల పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల కొత్త బస్టాండ్, ఆర్బీ హోటల్ పరిసరాలు, కిసాన్ షాపింగ్ మాల్
బిబిపేట్ మండలంలోని తుజాల్ పూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని శనివారం రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం, తరలించిన ధాన్యం లారీలను రైస్ మిల్లులో దింపడం �
పుత్తడి ధర రికార్డు స్థాయికి చేరింది... రాబోయే రోజుల్లో పెరుగుతుందా.. తగ్గుతుందా.. అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఉన్న ఈ ఆలోచనను సొమ్ము చేసుకునేందుకు మాయగాళ్లు రంగంలోకి దిగార
Hyderabad | తన మీద పెట్టిన కేసులను వెనక్కి తీసుకోకపోతే సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు పెట్టి పరువు తీస్తానంటూ బెదిరించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
స్పెషల్ డ్రైవ్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నట్లు ఎస్పీ ఎం రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన బాధితులకు అం
విధి నిర్వహణలో మరణించిన పోలీసు వడ్ల శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండల కేంద్
అక్రమంగా తరలిస్తున్న గంజాయిపై ఉక్కుపాదం మోపి, కఠిన చర్యలు చేపడుతున్నట్లు డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, రైల్వే ఎస్పీ చందనా దీప్తి అన్నారు. మండలంలోని తుక్కాపురం గ్రామ పరిధిలోని రోమా ఇండస్ట్రీలో 2024-25కు