Rangareddy | రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మాయమాటలు చెప్పి మహిళను మోసం చేసిన కానిస్టేబుల్పై పోలీసులు లైంగికదాడి కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన ఓ మహిళకు భర్తతో మనస్పర్ధల కారణంగా గతంలో గొడవలు జరిగాయి.
బస్సు ప్రమాద స్థలాన్ని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. అనంతరం కర్నూల్ పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరమని, ప్రమాదం అందరి హృదయాలను కలిచి వేసిందని
గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను గురువారం సీపీ గౌస్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, ఆవరణలోని వాహనాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు.
డ్రంక్అండ్డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిపై కేసు కాకుండా తప్పించడానికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు రూ.4 లక్షలు తీసుకున్నట్టు ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణలోనే తేలింది. మద్యం మత్తులో కార�
Case register | పోలీస్స్టేషన్లో సిబ్బంది విధులకు ఆటంకాలు కలిగించారనే అభియోగంపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని , మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
‘ఈ సీఐ మా కొద్దు’ అంటూ యువకులు నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్స్టేషన్ ఎదు ట ఆందోళనకు దిగారు. యువకుడిని బట్టలు విప్పించి కొట్టిన సీఐని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పో�
రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారి యూరియా బస్తాల కోసం టోకెన్లను జారీ చేసేందుకు రైతులను పోలీస్ స్టేషన్కు పిలిపించుకోవడం విమర్శలకు తావిస్తున్నది.
Urea Shortage | కాంగ్రెస్ చేతగాని పాలనలో రైతులను ఖైదీలుగా మార్చేశారు. వారికి సరిపడా యూరియా సరఫరా చేయలేక కామారెడ్డి జిల్లా బీబీపేటలోని పోలీస్ స్టేషన్కు తరలించి టోకెన్లు పంపిణీ చేశారు.
మీరు ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేశారా..ఆ ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కోసం ఠాణా చుట్టూ తిరుగుతున్నారా..ఇక నుంచి మీరు అలా పోలీసు స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఫిర్యాదుకి సంబంధించిన ఎ�
Boy Stabbed Outside School | స్కూల్ బయట ఒక విద్యార్థిని ముగ్గురు బాలురు అడ్డుకున్నారు. అతడ్ని కత్తితో పొడిచారు. ఈ నేపథ్యంలో ఛాతిలో దిగిన కత్తితో ఆ బాలుడు పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. దీంతో అతడ్ని ఆసుపత్రికి తరలించగా �
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మానుక లక్ష్మణ్ యారియా ఇస్తున్నారని గోదాము వద్దకు రాగా ఒకే యూరియా బస్తా ఇస్తామనడం, రైతులు ఎక్కువ మంది ఉండటం ఇక యూరియా సరిపోదేమో అనుకుని సీఎం రేవంత్ రెడ్డిపై తిట్�
అనుమానాస్పదంగా కనిపించిన ఓ కపోతం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం భవానీపేట్లో కలకలం రేపింది. ఎక్కడి నుంచో వచ్చిన ఓ పావురం గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటి ఆవరణలో రెండు రోజుల క్రితం పడిపోయింది. ఇంటి యజమానులు దా�