సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. డ్రగ్స్ కేసులో కింగ్పిన్గా ఉన్న నిందితుడు ఏకంగా పోలీసు స్టేషన్ నుంచే పారిపోయాడంటే అక్కడ పోలీసు వ్యవస్థ ఎంత నిర�
ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, ప్రతి ఫిర్యాదునూ చట్ట ప్రకారం సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని పోలీసులకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల సూచించారు.
కమ్మర్పల్లి మండలం ఉప్లూరు గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో యూరియా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాస్తారోకో చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎలిగేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెనకాల వైపు ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు తెగి ఇనుప ఫెన్సింగ్ పై పడి శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న న్యాతరి శంకరయ్యకు చెందిన
BRS Councilors | గద్వాల మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని కమిషనర్ను నిలదీసిన 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ల పై పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు.
తన ఎస్యూవీతో ఐదుగురు వ్యక్తులను గాయపరిచి రోడ్డు ప్రమాదానికి కారకుడైన తన కుమారుడిని పోలీసు స్టేషన్కు పిలిచి ప్రశ్నించినందుకు సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఆయుష్ జాకఢ్ని 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని
Complaint | హిందూ దేవుళ్లు శ్రీ సీతారామలక్ష్మణులపై సినీ యాక్టర్ ప్రకాష్రాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో హిందూ సామాజిక సంస్థల ప్రతినిధులు ఆదివారం ఫిర్యాదు చేశారు .
High Court | ఫిర్యాదుదారుడి కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన న్యాయవాదికి పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలీసులు ఏ అధికారంతో ఆ పరీక్ష నిర్వహించారని నిలదీసింద�
రాష్ట్రంలోనే ఆ ఠాణా ఓ ప్రత్యేకం.. అయినా రెండేళ్లుగా ఈ పీఎస్కు వచ్చే అధికారుల్లో కొందరు చేతివాటం ప్రదర్శిస్తూ ఒకప్పటి అత్యుత్తమ ఠాణా పేరుకు మకిలీ అంటిస్తున్నారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఉన్న ఈ స్టేషన్
పోలీసులందరి సమష్టి కృషి ఫలితంగానే ‘పోలీస్ అక్క’ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపుగా స్కోచ్ అవార్డు రావడం సంతోషకరమని నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల అన్నారు.