Rangavalli | సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సంక్రాంతి పండగ సందర్భంగా మహిళ పోలీసు వేసిన ప్రత్యేక సందేశాత్మక రంగవల్లి (ముగ్గు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
UP Murder: 36 ఏళ్ల వ్యక్తి తన భార్యను పోలీసు స్టేషన్లోనే కాల్చి చంపాడు. ఈ ఘటన యూపీలోని రాంపూర్ అతారియాలో జరిగింది. 5 రోజుల క్రితం లవర్తో పారిపోయిన ఆమెను ఆదివారం అరెస్టు చేశారు. అయితే సోమవారం పోలీసు స్�
కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేర నియంత్రణకు మరింత పటిష్ట
ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ అంటే జిల్లాలో ఫేమస్. అయితే ఇక్కడ పని చేయడానికి వచ్చిన చాలా మంది ఎస్ఐలు ఒకరిద్దరు తప్పితే ఎక్కువ మంది నెగ్గలేకపోతున్నారు. అందులో ప్రధానంగా బీసీ వర్గానికి చెందిన అధికారులు ఇమడలేకపో�
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రవిపహార్ తండాకు చెందిన ప్రమీల (32) నాచారం పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నది. ఉప్పల్ పద్మావతి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రమీల కుటుంబ సమస్యలతో మూడ�
పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ను డీసీపీ రాంరెడ్డి శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించి పోలీసులకు సూచనలు చేశారు. అనంతరం డీసీపీ మాట్లాడారు. జిల్లా ప్రజలు న్యూ ఇయర్ వ
Woman Lawyer | ఒక క్లయింట్కు సహాయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళా న్యాయవాదిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఆమెను శారీరకంగా హింసించడంతో పాటు లైంగికంగా వేధించారు. ఆ మహిళా లాయర్ సుప్రీంకోర్టును ఆశ్రయిం�
ఆ తల్లికి పుట్టెడు దుఃఖం వచ్చింది. చెట్టంత కొడుకు అన్యాయంగా దూరమయ్యాడన్న ఆవేదన ఆ అమ్మది. లాఠీ దెబ్బలకు కమిలిపోయినతన కొడుకును కాపాడుకోలేక పోయానన్న బాధ ఆమెను దహించి వేస్తున్నది. ‘నన్ను ఇంటికి తీస్కపో అమ్మ
Manoj Bajpayee | ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మనోజ్ బాజ్పేయీ. భాషా భేదాలు లేకుండా హిందీ, తెలుగు సహా పలు భాషల్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ హీరోగా, విలన్గా, క్యారెక�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ బీసీ వేల్ఫేర్ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థులు పాఠశాల సమస్యలపై పోలీస్స్టేషన్ను ఆశ్రయించిన ఘటనలో డిప్యూటీ వార్డెన్ ఓంప్రకాశ్పై బీసీ వెల్ఫేర్ ఉన్నత�
Double Murder: తల్లిని, ఆమె లవర్ను చంపాడు కొడుకు. వారి మృతదేహాలతో పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడతను. ఈ ఘటన హర్యానాలోని సిర్సాలో జరిగింది.
జమ్ముకశ్మీర్ (Jammu Kashmir)లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో (Police Station) భారీ పేలుడు (Massiv Explosion) చోటుచేసుకుంది. దీంతో ఏడుగురు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది ఉన్నారు. శుక్రవారం రాత్రి
Rangareddy | రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మాయమాటలు చెప్పి మహిళను మోసం చేసిన కానిస్టేబుల్పై పోలీసులు లైంగికదాడి కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన ఓ మహిళకు భర్తతో మనస్పర్ధల కారణంగా గతంలో గొడవలు జరిగాయి.
బస్సు ప్రమాద స్థలాన్ని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. అనంతరం కర్నూల్ పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరమని, ప్రమాదం అందరి హృదయాలను కలిచి వేసిందని