దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరువీరుల త్యాగాలను మరువొద్దని, వారి త్యాగాల చరిత్రను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా
మీరొక్కరు ఇచ్చే రక్తం ఎక్కువ మంది ప్రాణాలను నిలబెడుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలివాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల(ఫ్లాగ్ డే) స
సమాజాన్ని శాంతియుతంగా ఉంచడంలో పోలీసుల పాత్ర ఎనలేనిదని రాష్ట్ర, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించడానికి సైతం వెనుకాడని సైనికుడు పోలీస్ అని కొని
పోలీసు సిబ్బంది పట్ల తనకు ప్రత్యేక అభిమానం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ఆత్మగౌరవంతో జీవించాలని చెప్పారు. ఎవరిముందు చేయిచాచే పరిస్థితి తెచ్చుకోవద్దని, విమర్శ�
ప్రజల రక్షణ కోసం ప్రాణాలను లెక్కచేయకుండా శాంతి భద్రతలను కాపాడాలన్నా.. అసాంఘిక శక్తుల ఆట కట్టించాలన్నా.. మొదటి వరుసలో ఉండేవాడు పోలీసు. విధి నిర్వహణలో ప్రాణాలు లెక్కచేయక పోరాడి ప్రాణా లు వదిలిన వీరులకు వంద�
శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలను స్మరిస్తూ పోలీసు శాఖ సోమవారం నుంచి 31వరకు పోలీసు ఫ్లాగ్డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వరంగల్ పోలీసు క�
సమాజంలో శాంతి స్థాపన కోసం అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు పేర్కొన్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్మృతి పరేడ్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ అపూర్వరావు పాల్గొని అమరవీరుల స్�
అర్ధరాత్రయినా, అపరాత్రయినా.. ఆపద అంటే వెంటనే గుర్తుకొచ్చేది పోలీస్. యూనిఫాం కనిపించిందంటే వెయ్యి ఏనుగుల బలం. ప్రాణాలకు ప్రాణం అడ్డేసి కాపాడుతారనే నమ్మకం. ఎదురుగా శత్రుమూకలున్నా వెన్ను చూపకుండా తెగువతో
అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినం. 1959న లడఖ్ సరిహద్దులో కాపలాగా ఉన్న పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో విరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. అమరులైన సైనికులతోపాటు విధి నిర్వహణలో అసువులు బాసిన పో�
ప్రజలకు రక్షణ కల్పించడంలో ఎంతో మంది పోలీసులు తృణప్రాయంగా ప్రాణాలొదిలి సమాజ రక్షణకు పాటుపడుతున్నారు. తన కుటుంబాన్ని వదిలి సమాజమే తన కుటుంబంగా భావించి అనుక్షణం రక్షణ కల్పిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టల�
ఈ నెల 21 నుంచి 31 వరకు రాష్ట్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించనున్నట్టు డీజీపీ అంజనీకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలిరోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు టీఎస్ఆర్టీసీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ఆర్డినరీ నుంచి సూపర్ లగ్జరీ సర్వీసులకే అనుమతి ఉన్న కాంప్లిమెంటరీ బస్పాస్లను ఏసీ సర్�
అమరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఎస్పీ స్వయంగా పాల్గొన్నారు. స్థానిక పోలీస్ హెడ్క�
Minister Errabelli dayakar rao | పోలీసు వృత్తి అనేక ఒత్తిడిలతో కూడుకున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వృత్తిధర్మం కోసం కుటుంబాలను కూడా లెక్కచేయకుండా పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు.