ఉమామహేశ్వర ప్రాజెక్టు తమకు వద్దన్నందుకు రైతులపై పోలీస్ నిర్బంధం కొనసాగింది. శనివారం తెల్లవారుజామునే బల్మూరు, అనంతవరం, మైలారం, అంబగిరి గ్రామాలకు చెందిన 15 మంది భూనిర్వాసితులను అదుపులోకి తీసుకొన్నారు. పో
ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నించినందుకు పోలీసులు చితకబాదారని బాధితుడు వాపోయాడు. ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి వచ్చారు.
కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతరకు వివిధ పార్టీల ప్రభ బండ్ల తరలింపు సందర్భంగా శనివారం వరంగల్-నర్సంపేట రహదారి గిర్నిబావి సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జాతరకు యేటా బీఆర్�
తెలంగాణ రాష్ట్రం రాక ముందు యూరియా బస్తా కోసం రైతులు పడిన కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూరియా బస్తాలు, విత్తనాల కోసం పోలీసు లాఠీలు దెబ్బతిన్న రైతన్నలకు మళ్లీ
‘మహిళలని చూడకుండా పోలీసులు మమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టిన్రు’ అంటూ గ్రూప్స్ ఉద్యోగార్థుల ఆక్రందన మళ్లీ వినిపించింది. ముందురోజే అశోక్నగర్ సాక్షిగా దొరికిన వారిని దొరికినట్టే ఆడ, మగ అని తేడా
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పాట్లు పట్టడం లేదని, విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీచార్జి చేయడం దారుణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో విత్తనాలు, ఎరువుల
నడిరోడ్డుపై ఒక దళిత మహిళను పోలీస్ అధికారి లాఠీతో చితకబాదిన ఘటన బీహార్లోని సీతామర్హిలో జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్త�
లక్నో: దేశంలో ప్రస్తుతం హిజాబ్ అంశంపై పెద్ద చర్చ జరుగుతున్నది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో స్కూళ్లు, కాలేజీల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ను ధరించడాన్ని నిషేధించారు. దీనిపై దేశంలోని పలు చోట్ల నిరస�
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ ముట్టడికి భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు గురువారం యత్నించారు. టీచర్ మమితా మెహర్ హత్య కేసులో ఆరోపణలున్న హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దిబ్యా శంకర్ మిశ్రాను మంత్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. సోమవారం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక వార్డుల్లో ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఘర్షణ పడ్డారు. దీం�
తలలు పగలగొట్టండంటూ పోలీసులకు అధికారి ఆదేశంచండీగఢ్, ఆగస్టు 28: హర్యానా రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. దాదాపు 10 మంది రైతులకు తీవ్రగాయాలయ్యాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరస