కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పాట్లు పట్టడం లేదని, విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీచార్జి చేయడం దారుణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో విత్తనాలు, ఎరువుల
నడిరోడ్డుపై ఒక దళిత మహిళను పోలీస్ అధికారి లాఠీతో చితకబాదిన ఘటన బీహార్లోని సీతామర్హిలో జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్త�
లక్నో: దేశంలో ప్రస్తుతం హిజాబ్ అంశంపై పెద్ద చర్చ జరుగుతున్నది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో స్కూళ్లు, కాలేజీల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ను ధరించడాన్ని నిషేధించారు. దీనిపై దేశంలోని పలు చోట్ల నిరస�
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ ముట్టడికి భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు గురువారం యత్నించారు. టీచర్ మమితా మెహర్ హత్య కేసులో ఆరోపణలున్న హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దిబ్యా శంకర్ మిశ్రాను మంత్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. సోమవారం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక వార్డుల్లో ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఘర్షణ పడ్డారు. దీం�
తలలు పగలగొట్టండంటూ పోలీసులకు అధికారి ఆదేశంచండీగఢ్, ఆగస్టు 28: హర్యానా రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. దాదాపు 10 మంది రైతులకు తీవ్రగాయాలయ్యాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరస