హర్యానాలోని ఫరీదాబాద్లో అత్తింటి ముందు పాతిపెట్టిన యువతి కేసులో దిగ్భ్రాంతికర వాస్తవం వెల్లడైంది. ఆమెను హత్య చేయడానికి ముందు ఆమె మామ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేలింది.
గద్వాల గంట గేరికి చెందిన జయరాములు సర్వే డిపార్ట్మెంట్లో పని చేసి రిటైర్డ్ అయ్యారు. జయరాములు, శకుంతలకు ఇద్దరు కుమారులు తేజేశ్వర్, తేజవర్ధన్, ఓ కూతురు రమాదేవి ఉన్నారు. కూతురుకి పెండ్లి చేయ గా ఇద్దరు కొ
ఈ నెల 17వ తేదీన జరిగిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయడంతో సంచన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తేజేశ్వర్ హత్యకు ప్రధాన కారుకులైన తేజేశ్వర్ భా�
IKP purchasing center | జయశంకర్ భూపాలపల్లి జిల్ల గణపురం మండలం బుర్రకాయలగూడెం ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద సోమవారం జరిగిన దాడి ఘటనపై స్థానిక ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం విచారణ చేపట్టారు.
దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో టిఫిన్ బాక్స్ బాంబులతో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఈ నెల 21, 22న బాంబులతో అడవుల్లో రిహార్సల్స్ చేసి, అక్కడ వచ�
ముంబై, కర్జత్ రైలు పట్టాల పకన ఓ సూట్కేస్లో యువతి మృతదేహం లభ్యం కాగా, పోలీసులు ఈ మిస్టరీని 25రోజుల్లోనే ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన వీ విజయకుమార్ వెంకటేశ్, టీ యశస్విని రాజా, ధనలక్ష్మ�
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం బాలచంద్రుడు ఆరో తరగతి చదువుతున్న పాత్లావత్ వినోద్ అనే విద్యార్థిని కొట్టడంతో చేయి విరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద�
జిన్నారంలో శివలింగాన్ని కోతులు తోసివేయడంతో ధ్వంసమైనట్లు మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. బుధవారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిన్నారం ఘటనపై పోలీసు శాఖ సమగ్ర వి�
ఊర్కొండపేట గ్యాంగ్ రేప్ ఘటనలో తీగలాగితే డొంక కదలునుందా అంటే అవుననే స మాధానాలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకున్నాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ�
సెలవులకు ఇంటికి వెళ్లి వస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు అతడిని వెంబడిస్తూ వచ్చి గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన మానుకోట శివారు అయోధ్య గ్రామ పంచాయతీ పరిధి భజన తండా వద్ద సోమవ�
అయిజ పట్టణంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు జేపీ పెట్రోల్ మార్ట్ (పెట్రోల్ పంపు)లో హల్చల్ చేశారు. పట్టణంలోని రాయిచూర్, ఉత్తనూర్ చౌరస్తా, పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న పెట్రోల్ పం ప�
ఏటూరునాగారం అటవీశాఖ నార్త్ రేంజ్ పరిధిలోని తునికాకు బోనస్లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టిన పోలీసులు నాటి రేంజ్ అధికారి బాలరాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. తునికాకు బోనస్లో అక్రమాల ఉద�
చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్రెడ్డి హత్య జరిగి పది నెలలు గడిచింది. ఇప్పటి వరకు హంతకుల జాడ లేకపోవడంతో అందరూ పోలీసుల వైపే చూస్తున్నారు. రాష్ట్రస్థాయి
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు, రామరాజ్యం వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి పలు ఆలయాల్లో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణ లో వెల్లడైంది.