బీజేపీ పాలిత రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి బాన్స్వారా గ్రామంలో ఒక గిరిజన మహిళపై ఆమె భర్త, అతడి తరఫు బంధువులు అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డారు. సాటి మనిషి అనే స్పృహ లేకుండా ఆమెకు గుండు గీస�
Nurse Surekha Suicide | చేసిన పాపం వెంటాడింది.. తల్లీదండ్రులకు ఏ విధంగానైతే మత్తు మందు ఇచ్చి హత్య చేసిందో.. అదే మత్తు మందుతో తాను ఆత్మహత్య(Nurse Suicide ) చేసుకుంది.
చేసిన పాపం వెంటాడింది.. తల్లీదండ్రులకు ఏ విధంగానైతే మత్తు మందు ఇచ్చి హత్య చేసిందో.. అదే మత్తు మందుతో తాను ఆత్మహత్య చేసుకుంది. ‘ప్రేమ’ అనే పదానికి ఈ ముగ్గురు బలయ్యారు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలానికి �
మద్యం మత్తులో వృద్ధురాలిని బైక్తో ఢీకొట్టిన ఓ యువకుడు ఆపై ఆమె మృతదేహాన్ని కాలు వలో పడేసి పరారయ్యాడు. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులో జరిగిన ఈ ఘటనను 24 గంటల్లోగా ఛే దించిన పోలీసులు నిందితుడిని
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ఈ ఘట న తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథ నం ప్రకారం... కాచిగూడ ప్రాంతానికి చెందిన పి. దివ్య (31), వికాస్లకు 2015లో వి వాహమైంది
పెండ్లి చేసుకోవడం ఇష్టం లేని ప్రియుడు, కూతురి టార్చర్ భరించలేని తండ్రి వెరసి యువతి హత్యకు గురైన ఉదంతం ఇది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సంచలనం సృష్టించిన కారు డిక్కీలో యువతి మృతదేహం కేసును పోలీసులు ఛేద
పోలీసుల విచారణకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలన్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఓ కేసు విచారణకు భౌతికంగా హాజరు
Murder | పేట్ బషీరాబాద్: కొంపల్లి ఫ్లై ఓవర్ (నిర్మాణం లో ఉన్న బ్రిడ్జి) కింద నర్సింహులు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ మాసబ్ట్యాంక్లో ఈనెల 23న జరిగిన అడ్వకేట్ ఖాజామొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని బెంగళూరు హైవేపై స్వాధీనం చేసుకుని కారును విక�
జూబ్లీహిల్స్లోని ప్రశాసన్నగర్లోని ప్లాట్ నెంబర్ 46లో నివాసం ఉంటున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే సతీమణి తనూజ రంజన్(60)ను శుక్రవారం తెల్లవారుజామున పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు నే�
నగరంలో ఆలయాల వద్ద తరచూ ఏదో ఒక అలజడి జరుగుతున్నది. ఇలాంటివి వరుసగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటివి యాదృచ్ఛికంగానా ? ప్లాన్ ప్రకారంగా జరుగుతున్నాయా? అనే సందేహాలను నగరవాసులు వ్యక్తం చేస్తున
హైదరాబాద్ కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద జరిగిన కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు సిటీలోనే ఉన్నారా.. లేక సిటీ వదిలి పారిపోయారా? అనేది ప్రస్తుతం పోలీసుల ముందున్న సవాల్గా చెప్పాలి. ఏటీఎం �
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. వార్షిక నేరగణాంకాల నివేదికను మంగళవారం ఆయన విడుదల �
ఐబొమ్మ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవిని పోలీసులు వరుసగా మూడోరోజు శనివారం కూడా ప్రశ్నించారు. సైబర్క్రైమ్ కార్యాలయంలో జరుగుతున్న ఈ విచారణలో ఎటువంటి విషయాలు బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్�