బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరుకావాలంటూ మాసబ్ట్యాంక్ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. గత నెల 4వ తేదీన బంజారాహిల్స్ స్టేషన్కు ఫిర్యాద�
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులతోపాటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిపై నమోదైన కేసులో బొంరాస్పే ట్ పోలీసులు విచారణ చేపట్టారు.
అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ స్టాన్లీ గోవా జైల్లో ఉంటూ.. అక్కడి నుంచే డ్రగ్ డీలింగ్ నిర్వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల టీ నాబ్, పంజాగుట్ట పోలీసులు కలిసి అరెస్ట్ చేసిన నైజీరియాకు చెందిన
హైదరాబాద్లో నాగర్కర్నూల్కు జిల్లాకేంద్రానికి చెందిన మంత్రగా డు హత్యా ఘటనలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ప్రాంతంలో ఇటీవల ఓ హత్య కేసులో పోలీసులు విచారణ చేపడుతుండగా నాగర్కర్నూల్కు చెంద
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఇటీవల చోరీకి గురైన 60 రైఫిల్ బుల్లెట్లు, మూడు మ్యాగజిన్లను నగరంలోని పలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు.. మేము అమాయకులం.. అంటూ టీనాబ్ విచారణలో కొందరు డ్రగ్ వినియోగదారులు చెబుతున్నారు. వాళ్లు చెబుతున్న విషయాలతో అధికారులు విస్మయం చెందుతున్నారు.
Chandrayaan-3 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇస్రోకు అభినందనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సూరత�
సినిమాలు చూసి ప్రేరణ పొందిన నయన మండవి అనే మహిళ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే హత్య చేసింది. సూరత్లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
నెదర్లాండ్కు చెందిన ఓ వ్యక్తి తండ్రి మృతదేహాన్ని దాదాపు 18 నెలలుగా ఫ్రిజ్లో దాచాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తపడ్డాడు. కుమారుడి వయసు 82 కావడంతో అతను నడవటానికి కూడా ఇబ్బంది పడుతు�
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ కేసులో ఏ1 గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఏ2గా బూర ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా శివగణేష్, ఏ5గ�
పోలీసుల విచారణలో తీవ్రంగా గాయపడి ఖదీర్ఖాన్ మృతిచెందడం బా ధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది అన్నారు.