Jani Master | లైంగిక దాడి కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master)కు షాక్ తగిలింది. ఆయనను 4 రోజుల పోలీస్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫోక్సో కోర్టు అనుమతించింది.
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ నార్సింగి పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఓ కాంట్రాక్టర్ను కులం పేరుతో దూషించి, చంపేస్తానని హెచ్చరించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. రాజరాజేశ్వరి నగర్ ఎమ్మెల్యే మునిరత్న తనను దూషించారని, బెదిరించారని కాంట్రాక్టర్ చె�
Puja Khedkar | పుణే జిల్లా కోర్టు ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ను ఈ నెల 20 వరకు పోలీసు కస్టడీకి పంపింది. భూ వివాదంలో పలువురిని తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల మేరకు పోలీసులు మర�
Karimnagar | సికాస వ్యవస్థాపక సభ్యుడు, మాజీ మావోయిస్టు(Former Maoist Hussain) కేంద్ర కమిటీ సభ్యుడు మహ్మద్ హుస్సేన్ రియాజ్ అలియాస్ సుధాకర్, రమాకాంత్ను సోమవారం తెల్లవారు జామున కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఆయన న�
Pinnelli Ramakrishna Reddy | ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రెండు రోజుల పోలీస్ కస్టడీ విధిస్తూ మాచర్ల జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
Darshan Thoogudeepa | రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, నటి పవిత్ర గౌడ పోలీసు కస్టడీ గురువారంతో ముగియగా పోలీసులు ఇద్దరిని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. దర్శన్, పవిత్ర గౌడతో పాటు పలువురు నిం
హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ పోలీస్ కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించారు. అతని ప్రియురాలు పవిత్రా గౌడ, మరో 11 మంది కస్టడీని కూడా న్యాయస్థానం శనివారం పొడిగించింది. వీరికి విధించిన ఆరు రోజుల పోలీస్ కస్టడీ
Murder Case Against Police | పోలీస్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి మరణించాడు. పోలీసులు కొట్టి చంపారన్న ఆరోపణలతో మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది పోలీసులపై హత్య కేసు నమోదు చేశారు.
Pune Car accident case | మహారాష్ట్రలోని పుణె సిటీలో జరిగిన పోర్షే కారు ప్రమాదం కేసులో మంగళవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ బాలుడి తండ్రి విశాల�
MLA Pinnelli | ఈనెల 13న ఏపీ ఎన్నికల్లో ఈవీఎం యంత్రాలను ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతడి సోదరుడి కోసం రెండు రాష్ట్రాల పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై (Swati Maliwal) దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడు బిభవ్ కుమార్కు (Bibhav Kumar) హజారీ కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. తనపై దాడి చేశారని ఎంపీ మలివాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారం�
విద్యుత్తు, నీటి కొరత కారణంగా ఈ నెల 14 నుంచి వచ్చేనెల 6 వరకు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో హాస్టళ్లు, మెస్లను మూసివేస్తున్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్లను పోస్టు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ�
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులో నిందితుడు లాకప్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు హుటాహుటిన దవాఖానకు తరలించగా మార్గమధ్యంలోనే చనిపోయినట్టు అధికారులు తెలిపారు. నిందితుడు అ