Suchana Seth | నాలుగేళ్ల తన కొడుకును అత్యంత దారుణంగా హత్య చేసిన బెంగళూరు సీఈవో సుచనాసేథ్ పోలీస్ కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించారు. ఇటీవల విధించిన ఆరు రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగియడంతో గోవాలోని కాలాంగుటే �
గుప్తనిధుల ఆశచూపి, మంత్రాలు, క్షుద్ర పూజల పేరుతో 11 మందిని హత్య చేసి సంచలనం రేపిన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన తాంత్రికుడు సత్యంయాదవ్ను మంగళవారం పోలీస్ కట్టడీకి తీసుకున్నట్టు సమాచారం.
మోస్ట్ వాంటెడ్ ఐఎస్ ఉగ్రవాది షానవాజ్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఫుణె పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న అతడు ఢిల్లీలో రహస్య జీవనం సాగిస్తున్నాడు. అతడి తలపై రూ.3 లక్షల రివార్డు ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించిన మూడు పిటిషన్లపై విచారణను అటు సుప్రీంకోర్టు, ఇటు ఏసీబీ కోర్టు మంగళవారానికి వాయిదా వేశాయి.
Drugs Case | నార్కోటిక్స్ విభాగంలో పని చేస్తూ డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఎస్ఐ రాజేందర్ను కూకట్పల్లి కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. రెండురోజుల పాటు రాజేందర్ను రాయదుర్గం పోలీసులు విచారించనున్నార
Bittu Bajrangi: బిట్టు భజరంగీని మళ్లీ అరెస్టు చేశారు. అతన్ని ఒక రోజు కస్టడీలోకి తీసుకున్నారు. నుహ్ జిల్లాలో జరిగిన హింసలో అతను రెండవ కీలక నిందితుడిగా ఉన్నాడు. భజరంగ్ దళ్ నేత మోనూ మనేసర్తో అతనికి
Manipur violence | మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి స్థానిక కోర్టు 11 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్కు టాస్క్ఫోర్స్ పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లాల్దర్వాజలో బో నాల పండుగ సందర్భంగా ఆయన తన అనుచరులతో అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఆలయంలోకి వెళ్లే సమయంలో ప్రవీణ్ స�
ఘట్కేసర్ బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం.. 24 గంటల్లోనే చిన్నారిని ఇంటికి చేర్చిన రాచకొండ పోలీసులు ఘట్కేసర్ మండల కేంద్రంలో కలకలం సృష్టించిన నాలుగేండ్ల బాలిక కిడ్నాప్ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైంది.
అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి గర్భవతిని ఆరుగంటల పాటు బంధీగా తీసుకుని సినీ ఫక్కీలో రూ.10లక్షలను దోచుకున్న ఓ నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.52లో ప్రముఖ �
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన కొడుకు కేవీ జనార్దన్ (ఏ19), తండ్రి కోస్గి మైబయ్య (ఏ20) మూడు రోజుల కస్టడీ సోమవారం పూర్తికావడంతో సిట్ అధికారులు 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హ
YouTuber Manish Kashyap:వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోలను పోస్టు చేసిన యూట్యూబర్ మనీశ్ కశ్యప్ను తమిళనాడు పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని మధురై కోర్టులో గురువార