అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి గర్భవతిని ఆరుగంటల పాటు బంధీగా తీసుకుని సినీ ఫక్కీలో రూ.10లక్షలను దోచుకున్న ఓ నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.52లో ప్రముఖ �
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన కొడుకు కేవీ జనార్దన్ (ఏ19), తండ్రి కోస్గి మైబయ్య (ఏ20) మూడు రోజుల కస్టడీ సోమవారం పూర్తికావడంతో సిట్ అధికారులు 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హ
YouTuber Manish Kashyap:వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోలను పోస్టు చేసిన యూట్యూబర్ మనీశ్ కశ్యప్ను తమిళనాడు పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని మధురై కోర్టులో గురువార
Virginity test | కస్టడీలో ఉన్న మహిళలకు కన్యత్వ పరీక్షలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో అయినా, పోలీస్ కస్టడీలో అయినా ఇలాంటి ఘటనలు అమానవీయమని, మహిళల గౌరవానికి భంగక
గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన కేసులో నిందితుడైన ఒరెవా గ్రూప్నకు చెందిన జైసుఖ్ పటేల్ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మోర్బీ కోర్టు అరెస్టు వారెంటు జారీయేయడంతో ఆయన న్యాయస్థానం ముందు లొంగిపోయా�
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లో అక్రమంగా ప్రవేశించిన ఘటనలో డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్కుమార్రెడ్డి, అతని స్నేహితుడు కొత్త బాబును 2 రోజుల పోలీస్ కస్టడీకి 17వ మెట్రో పాలిటిన్ మెజిస్ట్రేట్ కో�
Kanjhawala death case | ఖంజావాలాలో స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లి, ఆమె మరణానికి కారణమైన నిందితులకు రోహిణి కోర్టు
శ్రద్ధా మిస్సింగ్ కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు ఆఫ్తాబ్ను ఇటీవల అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా ఈ కేసుకు సంబంధించిన ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
Poaching case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాద్ చంచల్గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులను రెండు రోజుల
ఉత్తరప్రదేశ్లో మరో పోలీసు కస్టడీ మరణం చోటుచేసుకున్నది. ఫతేపూర్ జిల్లాలో 28 ఏండ్ల సత్యేంద్రకుమార్ అనే దళిత యువకుడు మృతిచెందాడు. పోలీసులే తన కుమారుడిని తీవ్రంగా కొట్టి హింసించారని, దీంతో మరణించాడని బాధ
దీపక్ ప్రైవేట్ వాహనంలోనే అతడ్ని తీసుకెళుతుండగా అర్ధరాత్రి వేళ తప్పించుకున్నాడని పోలీసులు చెప్పారు. పారిపోయిన నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్పురిలో హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఐదుగురు నిందితులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసులు నమోదయ్యాయి. ప్రధాన నింది�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్పురిలో శనివారం హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా హింసకు పాల్పడిన నిందితుడు పుష్పా సినిమా తరహాలో ‘తగ్గేదేలే’ స్టైల్లో మీడియాకు పోజిచ్చాడు. ఈ హింసాత్మక ఘటనలకు సం