Bittu Bajrangi: బిట్టు భజరంగీని మళ్లీ అరెస్టు చేశారు. అతన్ని ఒక రోజు కస్టడీలోకి తీసుకున్నారు. నుహ్ జిల్లాలో జరిగిన హింసలో అతను రెండవ కీలక నిందితుడిగా ఉన్నాడు. భజరంగ్ దళ్ నేత మోనూ మనేసర్తో అతనికి
Manipur violence | మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి స్థానిక కోర్టు 11 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్కు టాస్క్ఫోర్స్ పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లాల్దర్వాజలో బో నాల పండుగ సందర్భంగా ఆయన తన అనుచరులతో అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఆలయంలోకి వెళ్లే సమయంలో ప్రవీణ్ స�
ఘట్కేసర్ బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం.. 24 గంటల్లోనే చిన్నారిని ఇంటికి చేర్చిన రాచకొండ పోలీసులు ఘట్కేసర్ మండల కేంద్రంలో కలకలం సృష్టించిన నాలుగేండ్ల బాలిక కిడ్నాప్ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైంది.
అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి గర్భవతిని ఆరుగంటల పాటు బంధీగా తీసుకుని సినీ ఫక్కీలో రూ.10లక్షలను దోచుకున్న ఓ నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.52లో ప్రముఖ �
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన కొడుకు కేవీ జనార్దన్ (ఏ19), తండ్రి కోస్గి మైబయ్య (ఏ20) మూడు రోజుల కస్టడీ సోమవారం పూర్తికావడంతో సిట్ అధికారులు 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హ
YouTuber Manish Kashyap:వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోలను పోస్టు చేసిన యూట్యూబర్ మనీశ్ కశ్యప్ను తమిళనాడు పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని మధురై కోర్టులో గురువార
Virginity test | కస్టడీలో ఉన్న మహిళలకు కన్యత్వ పరీక్షలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో అయినా, పోలీస్ కస్టడీలో అయినా ఇలాంటి ఘటనలు అమానవీయమని, మహిళల గౌరవానికి భంగక
గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన కేసులో నిందితుడైన ఒరెవా గ్రూప్నకు చెందిన జైసుఖ్ పటేల్ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మోర్బీ కోర్టు అరెస్టు వారెంటు జారీయేయడంతో ఆయన న్యాయస్థానం ముందు లొంగిపోయా�
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లో అక్రమంగా ప్రవేశించిన ఘటనలో డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్కుమార్రెడ్డి, అతని స్నేహితుడు కొత్త బాబును 2 రోజుల పోలీస్ కస్టడీకి 17వ మెట్రో పాలిటిన్ మెజిస్ట్రేట్ కో�
Kanjhawala death case | ఖంజావాలాలో స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లి, ఆమె మరణానికి కారణమైన నిందితులకు రోహిణి కోర్టు