శ్రద్ధా మిస్సింగ్ కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు ఆఫ్తాబ్ను ఇటీవల అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా ఈ కేసుకు సంబంధించిన ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
Poaching case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాద్ చంచల్గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులను రెండు రోజుల
ఉత్తరప్రదేశ్లో మరో పోలీసు కస్టడీ మరణం చోటుచేసుకున్నది. ఫతేపూర్ జిల్లాలో 28 ఏండ్ల సత్యేంద్రకుమార్ అనే దళిత యువకుడు మృతిచెందాడు. పోలీసులే తన కుమారుడిని తీవ్రంగా కొట్టి హింసించారని, దీంతో మరణించాడని బాధ
దీపక్ ప్రైవేట్ వాహనంలోనే అతడ్ని తీసుకెళుతుండగా అర్ధరాత్రి వేళ తప్పించుకున్నాడని పోలీసులు చెప్పారు. పారిపోయిన నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్పురిలో హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఐదుగురు నిందితులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసులు నమోదయ్యాయి. ప్రధాన నింది�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్పురిలో శనివారం హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా హింసకు పాల్పడిన నిందితుడు పుష్పా సినిమా తరహాలో ‘తగ్గేదేలే’ స్టైల్లో మీడియాకు పోజిచ్చాడు. ఈ హింసాత్మక ఘటనలకు సం
హైదరాబాద్ : ఫుడింగ్ పబ్ కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. పుడింగ్ పబ్�
మాదక ద్రవ్యాల నెట్వర్క్లో కీలక నిందితుడు, డ్రగ్స్ విక్రేత లక్ష్మీపతిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు విశ్వసనీయ సమాచారం. ముందు నుంచీ పోలీసులు అనుమానిస్తున్నట్టుగానే అతడు గోవాలోనే తలద
గువహటి : ముగ్గురు మైనర్ బాలికలపై లైంగిక దాడి కేసులో అనుమానితుడు (50) కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న ఘటన అసోంలోని మారి
Police Custody: ముంబై అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న మోహన్ చౌహాన్కు సిటీ కోర్టు ఈ నెల 21 వరకు పోలీస్ కస్టడీ విధించింది. అంతేగాక సత్వర విచారణ కోసం ఈ కేసును
శేరిలింగంపల్లి : గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం సమీపంలోని సెంట్రల్ బ్యాంకు ఆప్ ఇండియా బ్యాంకులో స్ట్రాంగ్ రూం తెరిచేందుకు విపలయత్నం చేసి చివరకు కంప్యూటర్ సామాగ్రి ఎత్తుకెళ్లిన దుండగులను
కోర్టు ఆవరణ నుంచి నిందితులు పరారీ | కోర్టు బెయిల్ నిరాకరించడంతో పోలీసుల కళ్లు గప్పి ఏడుగురు నిందితులు ఏకంగా కోర్టు ఆవరణ నుంచి పరారయ్యారు. పట్నా జిల్లాలోని దన్పూర్లో ఈ ఘటన జరిగింది.