రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైలులో ఉన్న ఐబొమ్మ రవి తరఫున సైబర్ క్రైమ్ అధికారులు దాఖలు చేసిన పోలీసు కస్టడీ రివిజన్ పిటిషన్పై తీర్పును రిజర్వు చేస్తూ శుక్రవారానికి వాయిదా వేస్తూ జిల్లా కోర్టు జడ్జి ఉత�
ఐబొమ్మ రవి పోలీసు కస్టడీపై నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ నంబర్ అయిన తర్వాత మంగళవారం జిల్లా కోర్టు జడ్జి �
మరో మూడు రోజులపాటు ఐబొమ్మ రవిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఇంచార్జీ కోర్టు మెజిస్ట్రేట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నుంచి శనివారం సాయంత్రం 5వరకు విచారణ పూర్తి చేసి కోర్టు ఎదుట హాజరుపర్చా�
IBomma Ravi | సినిమాల పైరసీ కేసులో ఐ బొమ్మ ఇమంది రవి పోలీసుల విచారణ శనివారం మూడో రోజు ముగిసింది. ఐదు రోజుల కస్టడీలో భాగంగా పైరసీ ఇమంది రవికి ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశా�
BJP leader missing | కాల్పుల ఘటన తర్వాత బీజేపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాల మధ్య రాజీ తర్వాత ఆయనను వదిలేశారు. ఆ తర్వాత ఆ బీజేపీ నేత అదృశ్యమయ్యారు. అయితే అక్రమంగా పోలీస్ కస్టడీలో ఉంచినట్లు కుటుంబం
man kills two women | ఒక వ్యక్తి ఇద్దరు మహిళలను హత్య చేశాడు. వారి మృతదేహాలను ఒక చోట పాతిపెట్టాడు. మహిళల మిస్సింగ్పై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ కస్టడీలో అతడు ఆత్మహత్యకు పాల్పడ
Dharmasthala : ధర్మస్థలి ఘటనలో విజిల్బ్లోయర్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని పది రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. బెల్తంగడి కోర్టులో అతన్ని హాజరుపరిచారు. సామూహిక ఖననాలు జరిగినట్ల
Dr. Namrata : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'సృష్టి ఫర్టిలిటీ సెంటర్' కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత (Dr. Namrata) పోలీస్ కస్టడీ ముగిసింది.
ధర్మపురి మండలానికి చెందిన ఓ 20ఏళ్ల యువతిపై మండలంలోని గాదెపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగికదాడి చేసి, నగ్నంగా ఉన్న యువతిని వీడియోలు తీయగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన ఆలస్యంగా మంగ�
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో ప్రభుత్వం వైద్య కళాశాల నిర్మాణం కోసం సర్వే నంబర్ 19లో పోలీసుల పహారా మధ్య ప్రహరీ పనులు కొనసాగుతున్నాయి.
ఎన్ఐఏ, పోలీసు కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు సిరాజ్, సమీర్ దర్యాప్తు అధికారులకు దురుసుగా సమాధానం ఇస్తున్నట్టు తెలిసింది. ‘మీరు ఇంకా నాలుగు రోజులు ఆగి ఉంటే.. నా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేది’ అని కాలుపై కాల
రామగుండం నగర పాలక సంస్థలో రోడ్డు ధ్వంసం సంఘటన వివాదాస్పదంగా మారింది. నగర పాలక పరిధిలోని కృష్ణానగర్ లో ఇటీవల నూతనంగా నిర్మించిన రోడ్డును ఓ కాంట్రాక్టర్ ధ్వంసం చేసిన సంఘటన పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. మ�