ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా సంచలనం రేకెత్తించిన కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ సూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాఠాలు బోధించే టీచర్పై ఇద్దరు ప�
సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఎం ఉదయ్ కృష్ణారెడ్డిని రాజేంద్రనగర్/ఉప్పర్�
పోలీసు కస్టడీలో అక్రమ నిర్బంధం, చిత్రహింసల ఆరోపణలను అత్యంత పారదర్శకంగా విచారించాలని నగర పోలీసు కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. మలక్పేట పోలీస్స్టేషన్లో ఓ వ్యక్తిని చట్టవిరుద్ధంగా అదుపులో ఉంచి హిం�
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ను జిల్లా కోర్టు డిస్మిస్ చేసింది. సింగరేణి ఆస్తులపై దాడులకు ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో సుమన్పై దేశద్రోహం చట్టం కింద బంజారాహిల్స�
Sabyasachi Dutta: తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, బిదాన్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ సబ్యసాచి దత్తపై కోడిగుళ్లతో అటాక్ చేశారు. పోలీసు స్టేషన్లోనే ఈ ఘటన జరిగింది. కోడిగుడ్లతో పాటు ఆ
Delhi Court : ఢిల్లీ హోటల్ ఓనర్ లవ్కేశ్ బజాజ్ను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపిస్తూ ఢిల్లీ కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. జుడిషియల్ మెజిస్ట్రేట్ భాను ప్రతాప్ సింగ్ ఈ ఆదేశాలు ఇచ్చారు. భారతీయ శిక్�
Bandi Sai Bhageerath | సైబరాబాద్ పోలీసులు రీసెంట్గా పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించగా.. పోలీస్ కస్టడీకి అనుమతి లభించింది. సాయి భగీరథ్ను మూడు రోజుల విచారణకు అనుమతిస్తూ మేడ్చల్ మల్�
బాలికపై లైంగిక దాడి కేసులో అరెస్టయిన బండి సాయి భగీరథ్ను పోలీసులు 3 రోజులపాటు కస్టడీలోకి అనుమతిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Bandi Sai Bhageerath | పోక్సో కేసులో నిందితుడు బండి సాయి భగీరథ్ను 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని తెలిసిందే. నార్సింగిలోని పోలీసు అకాడమీ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు బండి సాయి భగీరథ
వైసీపీ నేత పరసా కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల విజయవాడ నగరంలో నడిరోడ్డుపై వెంకటరత్నం చౌదరి అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.
మైనర్ల ట్రాప్ కేసులో భారీ మోసాలు వెలుగు చూస్తున్నాయి. జూబ్లీహి ల్స్ ఇస్టాగ్రామ్ కేసులో మొత్తం 11మందిని నిందితులుగా గుర్తించారు. 5 రోజుల పోలీసు కస్టడీ ముగిసిన వెంటనే కస్టడీ సమయా న్ని పొడిగించాలని కోర్ట�
Police Custody | పశ్చిమబెంగాల్ సీఎం (West Bengal CM) సువేందు అధికారి (Suvendu Adhikari) పీఏ చంద్రనాథ్ రథ్ (Chandranath Rath) హత్య కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను పోలీసులు బారాసాత్ కోర్టు (Barasat Court) లో హాజరుపర్చారు. పోలీసుల అభ్యర్థన మేరకు కోర్టు
సూ ర్యాపేటలో వృద్ధురాలి హత్య, చోరీ కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇందుకు సంబంధిం చి వివరాలు ఇలా మిర్యాలగూడెం పట్టణానికి చెందిన సైదాచారి (48) ఏడాది కిందట కుటుంబంతో �