నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మల్టీజోన్ ఐజీ డాక్టర్తరుణ్ జోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నీలాకాశంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జెండా పండుగను ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీల ఆఫీసులు, సంఘాల కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నార�
జగదాననంద కారకుడు.. శ్రీ రాముడి జన్మస్థలంలో అయోధ్య భవ్య మందిర కల నెరవేరిన మధుర క్షణాలు రానేవచ్చాయి. ఎన్నో వివాదాలను అధిగమించి మరెన్నో న్యాయ పోరాటాల అనంతరం రూపుదిద్దుకున్న రాములోరి ఆలయ ప్రారంభోత్సవ వేడుక�
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విదేశీయులకు పాస్పోర్టులు, వీసాలు ఇప్పిస్తూ దేశం దాటిస్తున్న ముఠాను సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో.. ఈ ఘటన ఇప్పుడు హైదరాబాద్లోనూ సంచలనంగా మారింది. ట్రై పోలీసు కమిషనరేట్ �
ఈ ఏడాది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు పెరిగాయి. ప్రధానంగా మహిళలు, చిన్నపిల్లలపై లైంగికదాడులు, వేధింపులు ఎక్కువయ్యాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం 2023లో క్రైమ్రేట్ 7.7శాతం పెరిగినట్లు వరంగల్ పోలీ
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్ పోలీసు కమిషనరేట్లో పరిధిలో ఇంటిగ్రేట
మహిళల భద్రతకు మహానగర పోలీసు శాఖ భరోసా కల్పిస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకు ప్రత్యేకంగా షీ-టీమ్స్ను ఏర్పాటు చేసింది.
కాలేజీలో క్లాస్ నడుస్తున్నది. విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ఓ యువకుడు ఏకంగా క్లాస్ రూమ్లోకి చొరబడ్డాడు. విద్యార్థులంతా చూస్తుండగానే నేరుగా ఓ విద్యార్థిని వద్దకు వెళ్లాడు. నన్ను ప్రేమిస్తావా..? లేద
మైనర్ బాలుడు సహా ముగ్గురు గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో సెంట్రల్ డీసీపీ అబ్దుల్ బారి వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ర్టానికి చెంద�
తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ చూపిన పోరాట పటిమను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, రజకసంఘాల నాయకులు అన్నారు. మంగళవారం ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహ�
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 9వ తేదీన జరిగిన మెగా లోక్ అదాలత్లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయని సీసీసీ, డీడీ జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపారు.
సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చాట్ జీపీటీతో తమకు కావాల్సిన మేసేజ్లు తయారు చేసి బాధితులకు పంపిస్తున్నారని, ప్రతి విషయాన్ని ప్రజలు గమనించాలని ట్రై పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ డ
అర్హులైన పౌరులను ఓటరు జాబితాలో ఎలా చేర్చుకోవాలి, ఆన్లైన్లో ఓటరుగా ఎలా లెక్కించాలి తదితర అంశాలపై ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హర�
రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడంలో భాగంగా ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్(డీడీ)ను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి.