నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలు హోలీ పండుగా ప్రశాంతంగా జరుపుకోవాలని, మద్యం మత్తులో ఎలాంటి అల్లర్లు, గొడవలకు పోకుండా సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. హోలీ �
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెంట్రల్ పోలీస్ ఫోర్స్, పారా మిలటరీ
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. పోలీస్స్టేషన్లు, ట్రై పోలీస్ కమిషనరేట్ల సరిహద్దులలో పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు.
సామరస్యమే సమాజానికి రక్ష అని, దీనికి ప్రతీకగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఉన్నదని సీపీ సునిల్ దత్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం ముస్లిం మత పెద్దలతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సమావేశం ని
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోరాత్రి 10.30 గంటల తరువాత తెరిచి ఉన్న వ్యాపార సముదాయాలను శాశ్వతంగా మూసివేయిస్తామని సీపీ కల్మేశ్వర్ హెచ్చరించారు. నిర్ణీత సమయం పాటించకుండా కొందరు వ్యాపారులు అర్ధరాత�
పోలీసు అధికారుల బదిలీల్లో తమ వారికి అందలం కాదనుకున్న వారికి పాతాళం.. అనే విధంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నట్లు డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతున్నది.
ఖమ్మం టౌన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసీపీ)గా ఎస్వీ రమణమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన సీపీ సునీల్ దత్ను పోలీస్ కమిషనరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
తనకు డాక్టర్ కావాలని కల ఉండేదని, రెండుసార్లు ప్రయత్నించినా నెరవేరలేదని, చివరకు పోలీస్ అయ్యానని రామగుండం సీపీ ఎం శ్రీనివాసులు చెప్పారు. బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో నూతన సీపీగా బాధ్యతలు స్వీ�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న కేఆర్కే ప్రసాదరావును టీఎస్పీఏకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో హైదరాబాద్లో టీఎస్పీ�
పోలీస్స్టేషన్లోకి విలేకర్లకు నో ఎంట్రీ.. ఇది ప్రజాపాలన అంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పీఎస్లలో అమలవుతున్న నిబంధన.
నిజామాబాద్ జిల్లాలో చిన్నారుల వరుస కిడ్నాప్లు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు రోజుల్లోనే మూడు ప్రాంతాల్లో పిల్లలు అపహరణకు గురయ్యారు. ఇందులో ఇద్దరు పిల్లలను పోలీసులు తల్లిదండ�
ధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే.. రాచకొండ సీపీ సుధీర్బాబు కాసేపు ఇలా బ్యాటింగ్ చేసి.. సందడి చేశారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో గురువారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2024ను ప్రా