ఉక్రెయిన్పై రష్యా నానాటికీ దాడులను తీవ్రతరం చేస్తోంది. ముఖ్య నగరాలు, కార్యాలయాలు, పౌరుల ఆవాసాలపై కూడా దాడులకు తెగబడుతోంది. దీంతో కొన్ని లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఉక్రెయిన్ నుంచి �
ప్రపంచ సుందరిగా (2021) పోలండ్కు చెందిన కరోలినా బిలాస్కా గెలుపొందారు. 96 దేశాల నుంచి భామలు ఈ అందాల పోటీలో పాల్గొనగా.. కరోలినాకు కిరీటం దక్కింది. గురువారం పూర్టోరికాలో జరిగిన కార్యక్రమంలో గతేడాది మిస్ వరల్డ్
కీవ్: పోలాండ్, స్లోవేనియా, చెక్ రిపబ్లిక్ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు మంగళవారం కీవ్కు వెళ్లారు. వాళ్లంతా రైలు ద్వారా జర్నీ చేశారు. ఒకవైపు రష్యా వైమానిక దాడులు చేస్తున్నా.. ఏమాత్రం బెదరకుం�
వార్సా: పోలాండ్లో పది వేలకుపైగా అమెరికా సైనికులు ఉన్నారని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ జే బ్లింకెన్ తెలిపారు. జనవరి 30కు ముందు కంటే పోలాండ్లో తమ దేశ సైనికుల సంఖ్య రెట్టింపు అయ్యిందని చెప్పారు. ఉక్రెయిన్�
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై రష్యా మీడియా ఓ సంచలన కథనాన్ని వెలువరించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉక్రెయిన్లో లేరని, పోలాండ్ వెళ్లిపోయారని పేర్కొంది. జెలెన్స్కీ దేశం విడిచి
మళ్లీ నీ ఒడిలోకి చేరుతానో లేదో.. బరువెక్కిన గుండెలతో దేశాన్ని వదిలివెళ్తున్న ఉక్రెయిన్ ప్రజలు అక్కున చేర్చుకొంటున్న పోలాండ్, రొమేనియా శరణార్థులు 50 లక్షలు దాటొచ్చు: యూఎన్ కీవ్: చంకలో చంటిపాపలు, చేతిలో
Koneru Hampi | ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో డిఫెండింగ్ చాంపియన్, భారత చెస్ దిగ్గజం కోనేరు హంపి నిరాశపరిచింది. తన టైటిల్ నిలబెట్టుకుంటుందనుకున్న హంపి తొలి మూడు స్థానాల్లో కూడా నిలువలేకపోయిం�
వార్సా: పోలాండ్, బెలారస్ సరిహద్దులు ఉద్రిక్తంగా మారాయి. బెలారస్ నుంచి శరణార్థులు.. బోర్డర్ మీదుగా పోలాండ్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. శరణార్థ