పోలాండ్ టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ చరిత్ర సృష్టించింది. ఇండియన్ వెల్స్ ఫైనల్స్లో గ్రీస్కు చెందిన మరియా సక్కరిపై ఘనవిజయం సాధించి, ప్రపంచ నెంబర్ 2 ర్యాంకు సాధించింది. కాలిఫోర్నియాలో బలమైన గాల�
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్లో పర్యటించనున్నారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆ దేశంలో పరిస్థితులపై చర్చిండానికి ఈ నెల 25న పోలండ్ వెళ్లనున్నారు.
రష్యా సేనలు చేస్తున్న భయంకరమైన దాడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చిన ఉక్రేనియన్లకు పోలాండ్ ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తోంది. తాజాగా ఇక్కడకు చేరిన ఉక్రెయిన్ వలసలకు పెసెల్ గుర్తింపు కార్�
ఉక్రెయిన్పై రష్యా నానాటికీ దాడులను తీవ్రతరం చేస్తోంది. ముఖ్య నగరాలు, కార్యాలయాలు, పౌరుల ఆవాసాలపై కూడా దాడులకు తెగబడుతోంది. దీంతో కొన్ని లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఉక్రెయిన్ నుంచి �
ప్రపంచ సుందరిగా (2021) పోలండ్కు చెందిన కరోలినా బిలాస్కా గెలుపొందారు. 96 దేశాల నుంచి భామలు ఈ అందాల పోటీలో పాల్గొనగా.. కరోలినాకు కిరీటం దక్కింది. గురువారం పూర్టోరికాలో జరిగిన కార్యక్రమంలో గతేడాది మిస్ వరల్డ్
కీవ్: పోలాండ్, స్లోవేనియా, చెక్ రిపబ్లిక్ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు మంగళవారం కీవ్కు వెళ్లారు. వాళ్లంతా రైలు ద్వారా జర్నీ చేశారు. ఒకవైపు రష్యా వైమానిక దాడులు చేస్తున్నా.. ఏమాత్రం బెదరకుం�
వార్సా: పోలాండ్లో పది వేలకుపైగా అమెరికా సైనికులు ఉన్నారని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ జే బ్లింకెన్ తెలిపారు. జనవరి 30కు ముందు కంటే పోలాండ్లో తమ దేశ సైనికుల సంఖ్య రెట్టింపు అయ్యిందని చెప్పారు. ఉక్రెయిన్�
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై రష్యా మీడియా ఓ సంచలన కథనాన్ని వెలువరించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉక్రెయిన్లో లేరని, పోలాండ్ వెళ్లిపోయారని పేర్కొంది. జెలెన్స్కీ దేశం విడిచి