ఫ్రెంచ్ ఓపెన్లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలండ్) క్వార్టర్స్కు దూసుకెళ్లింది. ఆదివారం ముగిసిన మహిళల నాలుగో రౌండ్ మ్యాచ్లో స్వియాటెక్.. 6-0, 6-0తో వరుస సెట్లలో పొటపొవా (రష్యా)ను మట్టికరిప�
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామికవాడలోని పాలిమార్ స్టీల్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమను పోలాండ్ దేశ రాయబార బృందం గురువారం సందర్శించింది. పాలిమార్ స్టీల్ మేనేజింగ్ డై�
యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రవేశపెట్టిన వ్యవసాయ పాలసీలపై రైతులు గళమెత్తారు. తమకు చేటుచేసే ఈ విధానాలు వద్దనే వద్దంటూ ఈయూకు చెందిన 10 దేశాల రైతులు ఆందోళనలో భాగస్వాములయ్యారు.
: హనుమకొండ మచిలీబజార్కు చెందిన రావుల క్రాంతికుమార్(39) ఇటీవల పొలండ్ దేశంలో మృతిచెందగా.. చివరి చూపు కోసం అతడి కుటుంబసభ్యులు 19 రోజులుగా ఎదురుచూస్తుండడం కలచివేస్తోంది.
బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా రోజురోజుకు దిగజారుతున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురుగా మారిందనే గప్పాలు ఉత్తివేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
పొలండ్ (Poland) రాజధాని వార్సాకు (Warsaw) సమీపంలో ఓ చిన్న విమానం (Small Plane) కుప్పకూలింది (Crashed). దీంతో పైలట్ సహా ఐదుగురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
హైదరాబాదీ అందగత్తె.. ప్రజ్ఞా అయ్యగారి. ఆ చారెడు కళ్ల అమ్మాయి గత ఏడాది లివా మిస్ దివా సూపర్ నేషనల్-2022 టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు, సూపర్ నేషనల్-2023 పోటీలకూ సై అంటున్నది.
స్వీడన్, పోలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచ హ్యాండ్బాల్ టోర్నీకి జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్రావుకు ఆహ్వానం అందింది. ఈ నెల 27 నుంచి 29 తేదీ వరకు జరుగనున్న మెగాటోర్నీ నాకౌట్ మ్యాచ్లను జగన్ వ�
Europe Winter heat యూరోప్లో అప్పుడే వేడి మొదలైంది. శీతాకాలంలోనే అక్కడ ఉష్ణోగ్రతలు ఊపందుకున్నాయి. పలు యూరోప్ దేశాల్లో జనవరి ఒకటో తేదీన కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. దాదాపు ఎనిమిది దేశాల్లో అత్యధిక స్
ఫిఫా ప్రపంచకప్లో సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. నాకౌట్ రౌండ్ సమీపిస్తున్న వేళ ప్రతీ మ్యాచ్ కీలకంగా మారుతున్నది. కచ్చితంగా పోటీలో నిలుస్తాయనుకున్న జట్లు ఉత్తచేతులతో నిష్క్రమిస్తున్నాయి.