రష్యా తూటాలు ఏ మనిషివైపు దూసుకొస్తాయోనన్న భయంతో.. ఏ బాంబు ఏ ఇంటిపై పడుతుందోనన్న గుబులుతో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకొన్నారు 20 వేల మంది మెడికల్ విద్యార్థులు. ఇప్పటికే ఏడు �
లండన్, సెప్టెంబర్ 3: అమెరికన్లు తమ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా భారతీయులపై జాత్యాహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా పోలండ్లో ఓ భారతీయుడిపై అమెరికాకు చెందిన ఓ వ్యక్తి దుర్భాషలాడాడు. ‘మీరు పరా
వార్సా: ఉక్రెయిన్ యుద్ధం వల్ల శరణార్ధులుగా మారిన చిన్నారులతో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా గడిపారు. పోలాండ్లో ఉన్న వేర్వేరు శరణార్థి శిబిరాలను ఆమె సందర్శించారు. యూనిసెఫ్తో అనుబంధం ఉన్న ప్ర
భారత హాకీ జట్టు అరుదైన ఘనత సాధించింది. ఎఫ్ఐహెచ్ హాకీ 5ఎస్ ఛాంపియన్షిప్ తొలి సీజన్లో విజేతగా నిలిచింది. ఐదు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో మూడు విజయాలతో లీగ్ దశలో మూడు విజయాలు, ఒక డ్రాతో అగ్రస్థానంలో నిలిచిన �
చెచెన్ నేత కీలక వ్యాఖ్యలు కీవ్, మే 26: ఉక్రెయిన్ ఆక్రమణపై రష్యాకు మద్దతుగా నిలిస్తున్న చెచెన్ నేత రంజాన్ కదిరోవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘ఉక్రెయిన్ సమస్య ముగిసింది. తర్వాత పోలాండ్
వార్సా : ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో పోలాండ్లోని రష్యా రాయబారికి చేదు అనుభవం ఎదురైంది. రష్యా రాయబారి సెర్గీ ఆండ్రివ్పై పోలాండ్లో నిరసన కారులు రెడ్ పెయింట్ చల్లడంతో పాటు రెండో ప్రపంచ యుద్ధం
ఉక్రెయిన్పై రష్యా సేనలు దాడి చేయడాన్ని పశ్చిమ దేశాలన్నీ తప్పుబడుతూ.. రష్యాపై పలువిధాల ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యా కూడా కొన్ని దేశాలపై ఆంక్షలు విధించింది కానీ.. అవి అంత ప్రభావం చూప
ఓ వైపు సౌత్ కొరియా, చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నా… మరో వైపు శుభ వార్తలు కూడా వస్తున్నాయి. సింగపూర్లో మాస్క్ నిబంధనలను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తె�
న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తున్నది. నిత్యం రష్యన్ సైన్యం ఉక్రెయిన్ నగరాలపై బాంబులతో విరుచుకుపడుతున్నది. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో ప్రాణాలను అరచేత�
పోలాండ్ టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ చరిత్ర సృష్టించింది. ఇండియన్ వెల్స్ ఫైనల్స్లో గ్రీస్కు చెందిన మరియా సక్కరిపై ఘనవిజయం సాధించి, ప్రపంచ నెంబర్ 2 ర్యాంకు సాధించింది. కాలిఫోర్నియాలో బలమైన గాల�
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్లో పర్యటించనున్నారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆ దేశంలో పరిస్థితులపై చర్చిండానికి ఈ నెల 25న పోలండ్ వెళ్లనున్నారు.
రష్యా సేనలు చేస్తున్న భయంకరమైన దాడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చిన ఉక్రేనియన్లకు పోలాండ్ ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తోంది. తాజాగా ఇక్కడకు చేరిన ఉక్రెయిన్ వలసలకు పెసెల్ గుర్తింపు కార్�