చెన్నై: పోలాండ్ నుంచి భారత్కు చేరిన ఒక విదేశీ పార్సిల్లో భారీగా ఉన్న సాలీడులను కస్టమ్స్ సిబ్బంది గుర్తించారు. పోలాండ్ నుంచి విదేశీ పోస్టాఫీస్ ద్వారా తమిళనాడులోని చెన్నై ఎయిర్పోర్ట్కు ఒక పార్సి
వార్సా: రెండో ప్రపంచ యుద్ధం నాటి భారీ సమాధి ఒకటి పోలాండ్లో బయటపడింది. చోజ్నీస్ అనే పట్టణ శివార్లలో టన్నుల కొద్దీ మానవ ఎముకలు, అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘డెత్ వ్యాలీ’గా పిలిచే ప్రా�
వార్సా: భారత స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన దీపక్ పునియా ఎడమ చేతి గాయం వల్ల పోలండ్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. విశ్వక్రీడలు దగ్గరపడుతుండడంతో గాయం పెద్దది కాకుండా జాగ్రత్త పడేందుకు
వాషింగ్టన్: ఫైజర్ కంపెనీకి చెందిన నకిలీ టీకాలను మెక్సికో, పోలాండ్ దేశాల్లో సీజ్ చేశారు. ఒక్కో డోసును వెయ్యి డాలర్లకు ఇస్తున్నట్లు అమెరికా మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఫైజర్ సంస్థ కూడా ఆ �
కాళ్లు, తల లేని వింత జంతువు కాలనీ వాసులను భయపెడుతోందని ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. వెంటనే అలర్టైన పోలీసులు ఆ ఏరియాకి వచ్చారు. చెట్టుపై ఉన్న వింత జంతువుని క్షుణంగా పరిశీలించారు. ఆ తర్వాత ఒక్కసారిగా పగల�