గ్లోబల్ టెర్రరిస్ట్, భారత దేశ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది, జైషే మహ్మ ద్ చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలో లేడంటూ ఇన్నాళ్లూ పాకిస్థాన్ చేస్తున్న వాదన అబద్ధమని తెలిసిపోయింది. అతడు ప్రస్తుతం పాకిస్థాన్లోనే
Rajnath Singh: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు భారతీయ కుటుంబంలో భాగమే అని, వాళ్లు స్వచ్ఛంధంగా భారత్కు తిరిగి వచ్చే రోజు దగ్గరలో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సీఐఐ బిసినెస్
పాకిస్థాన్తో సాయుధ ఘర్షణలో భారత సైన్యానిది స్పష్టంగా పైచేయి అయిన దశలో కాల్పుల విరమణకు ప్రధాన మంత్రి మోదీ ఎందుకు అంగీకరించారన్నది ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న. విశేషం ఏమంటే అందుకు గల కారణాలనైనా ఎవరూ �
ఆపరేషన్ సిందూర్ తొలి అంకం ముగిసింది. పాకిస్థాన్ను భారతసైన్యం కోలుకోలేని విధంగా దెబ్బతీసి, ప్రపంచానికి తన శక్తి ఏమిటో చాటిచెప్పింది. పహల్గాం పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయని పాక్ రాజకీయ ప్రభుత్వం ఊహి�
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో భారత్ సైన్యం చేస్తున్న పోరాటం అనన్యసామాన్యమైనదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భారత ప్రభుత్వం, దేశ ప్రజల లక్ష్యసాధన కోసం త్ర
సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడం కోసం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి బ్రిటన్ ఎంపీ లార్డ్ మేఘ్నాథ్ దేశాయ్ పిలుపునిచ్చా
Abhishek Banerjee | పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ వద్దని అన్నారు. పీవోకేను స్వాధీనం చేసుక
POK foreign territory | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విదేశీ భూభాగమని (POK foreign territory) పాకిస్థాన్ అంగీకరించింది. ఆ దేశంలోని హైకోర్టుకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పీవోకేకు చెందిన కవి, జర్నలిస్ట్ అహ్మద్ ఫర్హాద్ షా కిడ్�
PoK | దేశంలో లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదువిడుతల ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు దశల్లో ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయా పార్టీలు ముమ్మరం చేశాయి.