ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్తు కొరతపై పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో జమ్ముకశ్మీర్ సంయుక్త ఆవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పీవోకే మొత్తం హింసతో దద్దరిల్లిపో
Amit Shah: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. నాగర్కర్నూల్లో ఇవాళ ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాకే చెందుతోందని తెలిపారు. పాక్ వద్ద అణుబాంబులు ఉన�
పాకిస్థాన్ విధిస్తున్న పన్నులపై పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మీర్పూర్ జిల్లాలోని దడ్యాల్ తహశీల్లో శుక్రవారం పెద్ద ఎత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పద
Farooq Abdullah: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో కలిపేస్తామని ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ�
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా స్పందించారు.
Road accident | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గిల్గిట్ బాల్టిస్థాన్ ఏరియాలోని దియామెర్ జిల్లాలో 41 మందితో ఇరుకైన కొండ మార్గంలో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింద�
Rajnath Singh | లోక్సభ ఎన్నికల వేళ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) త్వరలోనే భారతదేశంలో విలీనమవుతుందని అన్నారు. హోలీ పండుగ సందర్భంగా లఢఖ్లోని లేహ్ సై�
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ప్రముఖ శారద ఆలయం పరిసరాలను పాకిస్థాన్ సైన్యం ఆక్రమించిందని సేవ్ శారద కమిటీ (ఎస్ఎస్సీ) వ్యవస్థాపకుడు రవీంద్ర పండిత చెప్పారు. ఆ స్థలంలో కాఫీ హోంని కూడా ఏర్పాటు చేసిం�
భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన రెండు పెద్ద తప్పిదాల వల్ల కశ్మీర్ ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా కష్టాలు, బాధలు పడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆరోపించారు. కశ్మీర్ మొత్తాన్ని మన అధీన�
Sharda Peeth | పీవోకేలోని కశ్మీరీ పండిట్ల విశ్వాసానికి ప్రతీక అయిన సరస్వతీ దేవి పురాతన దేవాలయం శారదా పీఠాన్ని పాక్ సైన్యం స్వాధీనం చేసుకున్నది. ఎల్ఓసీ సమీపంలోని నీలం నది ఒడ్డున ఉన్న ఆలయం స్థానంలో పాక్ సైన్యం �
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) చైనాలో పర్యటిస్తున్నారు. చైనా (China) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకం (BRI) ప్రారంభించి నేటికి పదేండ్లు పూర్తవుతున్నది.