Protests in POK | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు అధిక విద్యుత్ బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నిరసనకు (Protests in POK) దిగారు. విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడించారు. విద్యుత్ బిల్లులను దహనం చే�
‘రాహుల్ గాంధీ నిజంగా దేశాన్ని ఏకం చేయాలనుకుంటే, పీవోకేను భారత్తో కలుపాలి. అక్కడ యాత్ర చేయాలి. పీవోకేను భారత్తో కలిపిన తర్వాతే తిరిగి రావాలి. లేకపోతే అక్కడే ఉండాలి’ అని ఉమా భారతి అన్నారు.
Harish Rawat | పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అన్నారు. పాకిస్థాన్ ప్రస్తుతం బలహీనమైన
Richa Chadha | గాల్వాన్ ఘటనపై బాలీవుడ్ నటి రిచా చద్దా తాజాగా చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఆమెపై సోషల్ మీడియాలో నెటిజెన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిచా ట్వీట్ భారతీయ ఆర్మీని చా�
అమెరికా చట్టసభ్యురాలు ఇల్హాన్ ఒమర్ పీఓకేలో పర్యటించారు. ఆ తర్వాత పాకిస్తాన్లో కూడా పర్యటించారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్తో భేటీ అయ్యారు. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. సం�
పీఓకే ప్రధాని అబ్దుల్లా క్యూమ్ నియాజీ తన పదవికి రాజీనామా చేశారు. పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగిన తర్వాత ఈ పరిణామం జరగడం గమనించాల్సిన పరిణామం. తహరీర్ ఎ ఇంసాఫ్ పార్టీలో అబ్దు�