Man Forced To Drink Poison By Girlfriend | సహజీవనం సమయంలో ఇచ్చిన నగదు, నగలు తిరిగి ఇవ్వాలని ప్రియురాలిని ఒక వ్యక్తి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి అతడ్ని ఆమె కొట్టింది. బలవంతంగా విషం తాగించింది. దీంతో అస్వస్థతకు �
Rajat Kumar: కారు ప్రమాదానికి గురైన క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడగలిగాడు. కానీ విషం తాగిన తన గర్ల్ఫ్రెండ్ను మాత్రం దక్కించుకోలేకపోయాడు రజత్ కుమార్.
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(Vemulawada) మున్సిపల్ పరిధి శాంతినగర్ సమీపంలో కోతుల మంద(Monkeys died) అనుమానస్పద స్థితిలో మృత్యువాత పడింది.
Pakistani Girl: భాయ్ఫ్రెండ్తో పెళ్లికి ఇష్టపడని ఇంట్లో వాళ్లను చంపేసింది ఓ పాకిస్తానీ అమ్మాయి. విషపూరిత ఆహారం తిన్న 13 మంది చనిపోయారు. ఈ ఘటన ఆగస్టు 19న హబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో జరిగింది.
Mallikarjun Kharge | దేశంలోని అధికార బీజేపీ (BJP) పై, దాని మాతృసంస్థ ఆరెస్సెస్ (RSS) పై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన ఇండి�
Lovers Suicide | వారిద్దరు వరుసకు అన్నాచెల్లెలు. కానీ ప్రేమలో పడ్డారు. గత నాలుగేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. కానీ ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని భావించి, వారిద్దరూ సూసైడ్ చేసుకున్నారు.
మొబైల్ ఫోనులో అశ్లీల చిత్రాలు చూడటంతోపాటు స్కూల్లో విద్యార్థినులను వేధిస్తున్నాడని 14 ఏండ్ల కుమారుడికి ఓ తండ్రి విషమిచ్చి చంపేశాడు. ఎవరకీతెలియకుండా బాలుడి మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని మురికికాల్వల�
Consuming Poison At Wedding | పెళ్లి సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తొలుత పెళ్లికుమారుడు విషం తాగాడు. పెళ్లికుమార్తెకు ఈ సంగతి చెప్పాడు. దీంతో ఆమె కూడా విషం తాగింది. గమనించిన బంధువులు వెంటనే వారిద్దర
కన్నతండ్రే కాలయముడయ్యాడు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కూతుళ్లకే విషం పెట్టాడు. కుటుంబ కలహాలకు అభంశుభం తెలియని పిల్లలను బలిచేశాడు. పరిస్థితి విషమించి పెద్దకూతురు చనిపోగా, చిన్నకూతురు చావుబతుకుల నడు�
ఒకవైపు హిజాబ్కు వ్యతిరేకంగా ఉధృతంగా ఆందోళనలు జరుగుతున్న ఇరాన్లో.. చదువుకుంటున్న అమ్మాయిలపైన వరుసగా జరుగుతున్న విష ప్రయోగం ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి.
Iran | ఇరాన్ (Iran)లో దారుణం చోటు చేసుకున్నది. బాలికలు (Girls) పాఠశాలల(Shools)కు వెళ్లకుండా ఉండేందుకు వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం (Poison) జరిగింది. క్వామ్ సిటీలో ఈ దారుణం చోటు చేసుకుందని డిప్యూటీ మంత్రి యోన్స్
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డీజీపీ కార్యాలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు ఇచ్చిన టీని తాగేందుకు ఆయన నిరాకరించారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని వారితో చెప్పారు.
తనయుడితో ఆడుకుంటానని బయటకు తీసుకెళ్లిన కసాయి తండ్రి మారుతల్లితో కలిసి విషమిచ్చి హతమార్చిన ఘటన మానుకోట పట్టణంలో ఆది వారం జరిగింది. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. మానుకోటలోని బీసీ కాలనీకి చెందిన