కన్నతండ్రే కాలయముడయ్యాడు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కూతుళ్లకే విషం పెట్టాడు. కుటుంబ కలహాలకు అభంశుభం తెలియని పిల్లలను బలిచేశాడు. పరిస్థితి విషమించి పెద్దకూతురు చనిపోగా, చిన్నకూతురు చావుబతుకుల నడు�
ఒకవైపు హిజాబ్కు వ్యతిరేకంగా ఉధృతంగా ఆందోళనలు జరుగుతున్న ఇరాన్లో.. చదువుకుంటున్న అమ్మాయిలపైన వరుసగా జరుగుతున్న విష ప్రయోగం ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి.
Iran | ఇరాన్ (Iran)లో దారుణం చోటు చేసుకున్నది. బాలికలు (Girls) పాఠశాలల(Shools)కు వెళ్లకుండా ఉండేందుకు వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం (Poison) జరిగింది. క్వామ్ సిటీలో ఈ దారుణం చోటు చేసుకుందని డిప్యూటీ మంత్రి యోన్స్
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డీజీపీ కార్యాలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు ఇచ్చిన టీని తాగేందుకు ఆయన నిరాకరించారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని వారితో చెప్పారు.
తనయుడితో ఆడుకుంటానని బయటకు తీసుకెళ్లిన కసాయి తండ్రి మారుతల్లితో కలిసి విషమిచ్చి హతమార్చిన ఘటన మానుకోట పట్టణంలో ఆది వారం జరిగింది. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. మానుకోటలోని బీసీ కాలనీకి చెందిన
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తపై ప్రతీకారంతో మొదటి భార్య మరో ముగ్గురితో కలిసి హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో భార్యతోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు
సైనైడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగిన రఫీక్ అచేతనంగా పడిపోయాడు. ఆ తర్వాత అతడి స్నేహితుడు భరత్ కూడా ఆ కూల్ డ్రింక్ తాగి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ వారిద్దరూ చనిపోయారు.
వివిధ బ్రాండ్ల విటమిన్ సప్లిమెంట్లు మెడికల్ షాపులలో సులువుగా అందుబాటులో ఉంటాయి. దాంతో, శరీరంలో ఏ కాస్త నీరసం కనిపించినా వెంటనే వెళ్లి ఏదో ఒక సప్లిమెంట్ తెచ్చుకుని వేసుకుంటాం. కానీ, విటమిన్ల మోతాదు మి�
ఎవరికైనా కడుపు నొప్పి వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెడతారు. కొందరు తమకు తెలిసిన మందు వేసుకుంటారు. ఆ యువతి అలాగే చేశానని అనుకుంది. కానీ మందు తాగేసిన తర్వాతే ఆమెకు తెలిసింది. తను తాగింది కడుపు నొప్పి మంద�
అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ఎస్సై సంతోష్కుమార్ కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా మాచా�
చండీఘర్ : వ్యవసాయ పొలంలో ఓ మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉంది. తన తల్లి పరిస్థితిని గమనించిన 11 ఏండ్ల కుమారుడు చాకచక్యంగా వ్యవహరించాడు. పోలీసు ఎమర్జెన్సీ నంబర్ 112 కు ఫోన్ చేసి తన తల్లిని కాపాడా�
దేశ ప్రజలంతా మోదీ పాలనపై విసుగెత్తి పోయారని, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పేదలు, రైతులకు అంద�