ఎవరికైనా కడుపు నొప్పి వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెడతారు. కొందరు తమకు తెలిసిన మందు వేసుకుంటారు. ఆ యువతి అలాగే చేశానని అనుకుంది. కానీ మందు తాగేసిన తర్వాతే ఆమెకు తెలిసింది. తను తాగింది కడుపు నొప్పి మంద�
అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ఎస్సై సంతోష్కుమార్ కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా మాచా�
చండీఘర్ : వ్యవసాయ పొలంలో ఓ మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉంది. తన తల్లి పరిస్థితిని గమనించిన 11 ఏండ్ల కుమారుడు చాకచక్యంగా వ్యవహరించాడు. పోలీసు ఎమర్జెన్సీ నంబర్ 112 కు ఫోన్ చేసి తన తల్లిని కాపాడా�
దేశ ప్రజలంతా మోదీ పాలనపై విసుగెత్తి పోయారని, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పేదలు, రైతులకు అంద�
కాన్బెరా: ప్రపంచం కరోనాతో సతమతం అవుతుంటే ఆస్ట్రేలియా ఎలకలతో యుద్ధం చేస్తున్నది. న్యూసౌత్వేల్స్, క్వీన్స్ల్యాండ్ రాష్ట్రాల్లో ఎలుకలు పుట్లకొద్దిగా పుట్టుకువస్తున్నాయి. స్థానికులను ఎవరిని కదిలించి�