కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైన తరుణంలో నైతిక బాధ్యతగా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే ప్రధాని మోదీ బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ
Bandi Sanjay : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే సభకు బండి దూరమయ్యారు.
RS Praveen kumar | కొందరు మీడియా మిత్రులు యూనియన్ మినిస్టర్ కొడుకు హనీ ట్రాప్లో చిక్కుకున్నాడు అని రాస్తున్నారు. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి అత్యాచారం జరిగింది గాలికి వదిలేసి.. హనీ ట్రాప్ అనేది పెడుతున్నారని
Sabitha Indra reddy | ఎప్పుడు వెళ్లినా ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో సమీక్ష చేస్తున్నారని ఎప్పుడూ వింటుంటాం. ఏం సమీక్ష చేస్తున్నారని.. అనుకుంటే ఒక హోంశాఖ తప్ప మిగితా అన్ని సమీక్షలు జరుగుతంటాయి. కానీ కమాండ�
AP News | చర్చికి వచ్చిన భక్తులకు సన్మార్గాన్ని బోధించాల్సిన ఓ పాస్టర్ తప్పుదోవ పట్టాడు. ప్రార్థనల కోసం వచ్చిన బాలికపై కన్నేసి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే దేవుడు శపిస్తాడని బెదిరిం�
Bandi Sanjay | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 17 సంవత్సరాల బాలికకు ఆల్కహాల్ తాగించి అత్యాచారం చేయించడంతో పేట్బషీరాబాద్లో కేసు నమోదైనట్లు సమాచారం.
కుంభమేళాతో ప్రాచుర్యం పొందిన మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచారు. నెల క్రితం ఓ ముస్లింను కేరళలో ఆమె పెండ్లి చేసుకొన్నారు. అయితే ఆ సమయానికి ఆమె ఇంకా మైనరే అని తేలడంతో, ఆమె భర్తపై మధ్యప్రదేశ్ పోలీసులు పోక�
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భర్త శ్రీకాంత్పై బుధవారం పోక్సో కేసు నమోదైనట్టు ఎస్సై వెంకటేశ్ గురువారం తెలిపారు. వారం క్రితం అదేవాడకు చెందిన ఇంటర్ చదువుతున్న బ
బాలికపై లైంగికదాడికి పాల్పడిన నలుగురిపై సంగారెడ్డి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ రామునాయుడు కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన 13 ఏండ్ల బాలిక 4 రోజుల క్రితం కర్నూలుకు వెళ్లింది.
పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (ఫోక్సో స్పెషల్ జడ్జి, అదనపు ఇన్చార్జి) ఎస్.సరిత మంగళవారం తీర్పు వెల్లడించారు.