75 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో దేశాన్ని పేదరికంలోకి నెట్టి, పేదరికాన్ని పెంచిపోషించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మళ్లీ ఆ పాత రోజులనే తెస్తున్నది. పథకాల పేరిట పేద ప్రజల మధ్య చిచ్చుపెట్టి మరీ పబ్బం గడుప�
కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనవర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. చేతి గుర్తు పార్టీకి ఓటు వేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తిదా
Mulugu | ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ప�
‘మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి’ అంటూ భక్తుల శరణుఘోషతో కొమురవెల్లి ఆలయ పరిసరాలు మార్మోగాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో ఆదివారాన్ని పురస్కరించుకొని సుమారు 35వేల మంది వరకు తరలివచ్చారు.
ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్గౌడ్ ఖైరతాబాద్, జూలై 1: జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలకు చెక్ పవర్ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎంపీసీటీల సంఘం రాష్ట�
సీఎం దార్శనికతతో రాష్ట్రం సమగ్రాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి యాదాద్రి/సంగెం, జూన్29: ప్రపంచమే అబ్బురపడే విధంగా యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునర్నిర్మించారని పంచాయ�
పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శుభాకాంక్షలు హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, టీ భానుప్రసాద్, దండే విఠల్, ఎంసీ �
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో తిరుగులేని మెజారిటీ పోలైన ఓట్లలో 97.35 శాతం శ్రీనివాస్రెడ్డికే 2019 ఉప ఎన్నికల్లో ఘన విజయం ‘స్థానిక ఎమ్మెల్సీ’ ఎన్నికల్లో ఇదే అత్యధికం తాజా ఎన్నికలో ఏకగ్రీవం వరంగల్, డిసె�
మంత్రి కేటీఆర్ | స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే చల్�
CM KCR | వరంగల్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కే
ఎమ్మెల్సీలు | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, నిజాబామాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి నుంచి శుక్రవారం కల్వకుంట్ల కవిత ధ్రువీకరణ పత్ర