Seva Teerth : స్వతంత్ర భారత దేశ చరిత్రలో, అత్యంత ప్రభావవంతమైన ప్రధాన మంత్రి కార్యాలయం చిరునామా తొలిసారి మారింది. ఇన్నేళ్ల తర్వాత ఢిల్లీలో నూతన ప్రధాన మంత్రి కార్యాలయం ప్రారంభమైంది.
PM Modi: ఢిల్లీలోని నార్త్, సౌత్ బ్లాక్లను కేంద్రం ఖాళీ చేయనున్నది. రేపు చివరిసారి సౌత్ బ్లాక్లో ప్రధాని మోదీ తన క్యాబినెట్తో సమావేశంకానున్నారు. ఇక రేపటి నుంచి పీఎంవో విధులన్నీ కొత్తగా నిర్మిం
PMO | ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) పేరును కేంద్ర ప్రభుత్వం సేవాతీర్థ్ (Seva Theerth) గా మార్చింది. ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం నూతన భవనానికి ఈ నామకరణం చేసింది.
నెదర్లాండ్స్ మాజీ ప్రధాని మార్క్ రుట్టే నిరాడంబరతకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. 2010లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రుట్టే 14 ఏండ్ల పాటు పదవిలో కొనసాగారు.
PM Modi | బ్రిటన్ నూతన ప్రధాని (Britain new PM) కీర్ స్టార్మర్ (Keir Starmer) కు ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) ఫోన్ చేశారు. బ్రిటన్ ప్రధానిగా నేడు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనకు అభినందనలు తెలియజేశారు. అంతేగాక త్వరల�
Mahua Moitra: ప్రధాన మంత్రి కార్యాలయం వ్యాపారవేత్త దర్శన్ హీరానందనిపై వత్తిడి తెచ్చి అఫిడవిట్ సమర్పించేలా చేసిందని ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఒకవేళ ఆ అఫిడవిడ్ నిజమైతే దాన్ని ఎందుకు ట్వీట్
ప్రజలకు ప్రతి విషయంలోనూ జవాబుదారీగా ఉంటున్నామని ప్రధాని మోదీ ప్రతి చోటా ఉపన్యాసాలు దంచుతుండగా, ఆయన కార్యాలయం మాత్రం ఏ సమాచారం అడిగినా ఇవ్వం అనే సమాధానం ఇస్తున్నది.
‘రోజ్గార్ మేళా’లో భాగంగా 75 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామంటూ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, దేశవ్యాప్తంగా 21.8 కోట్ల మందికి ఇప్పటికిప్పుడు ఉపాధి అవసరమున్నదని ‘�
న్యూఢిల్లీ, జూలై 24: ‘వనమహోత్సవం’ పేరిట తాము చేపట్టాలనుకున్న చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) హైజాక్ చేసిందని ఢిల్లీ పర్యావరణమంత్రి, ఆప్ నేత గోపాల్ రాయ్ ఆరోపించారు. సామాజిక ప
Sri Lanka Crisis | శ్రీలంకలో కొనసాగుతున్న నిరసనల మధ్య సోమవారం అఖిలపక్ష మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుపై ఒప్పందం కుదిరింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం శ్రీలంక మంత్రివర్గం రాజీనామా చేసేందుకు అంగీకరించిందని ప్రధాని
న్యూఢిల్లీ: రాబోయే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. పీఎంవో ఆఫీసు తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని తెలిపింది. అన్ని శ
ప్రధాని నరేంద్రమోదీ తన పదవి పట్ల అభద్రతతో ఉన్నారా? క్యాబినెట్ సహచరులను కూడా నమ్మడంలేదా? అందుకే కేంద్రమంత్రులు మీడియా సమావేశాన్ని నిర్వహించాలంటే కూడా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి అనుమతి
ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో)లో గాడ్సే భక్తులు ఉన్నారని గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ అన్నారు. అస్సాం పోలీసులు తనను అరెస్టు చేయడం ముందస్తు కుట్ర అని, దీనికి పీఎంవోనే సూత్రధారి అని ఆరోపించారు. పర�