కొవిడ్ అనంతర ద్రవ్యోల్బణాన్ని మోదీ సర్కారు సమర్థవంతంగా ఎదుర్కొన్నదని దేశ ప్రజలను నమ్మించడానికి విశ్వప్రయత్నం సాగుతున్నది. ఇందులో కేంద్ర అర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్, ముఖ్య ఆర్థిక సలహాదారు, ఆర్థిక �
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయా? అవే హిమాచల్ప్రదేశ్లో ఓటమికి కారణమయ్యాయా? అంటే అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గుజరాత్లో గెలిచినా, పార్టీలో అంతర్గత విభేదాల వల్లే హిమాచల్ప్రదేశ�
బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం కోరలు చాస్తున్నది. ఈ సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు మోదీ సర్కార్ చర్యలు తీసుకోకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. సెంటర్ ఫర్ మానిటరింగ్�
యుద్ధానికి చైనా సన్నద్ధమవుతుంటే భారత ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర పోతున్నదని, ముప్పును విస్మరిస్తున్నదని మోదీ సర్కారుపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ధ్వజమెత్తారు.
ప్రధాని నరేంద్రమోదీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి పాక్ కేంద్ర బిందువుగా నిలుస్తున్నదని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విమ
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా కాంగ్రెస్కు గుడ్బై చెప్పబోతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాంటి అవకాశమే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఎక్కువ! నామినేషన్ నుంచి ప్రమాణ స్వీకారం వరకు అన్నింటికీ ముహుర్తాలను చూసుకొని ఫాలో అవుతుంటారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ ఫిరాయింపులోనూ ఈ సెంటిమెంట్ ఫాలో అవుతారన�
Minister KTR | ప్రధాని మోదీ ప్రభుత్వం కామన్ మ్యాన్ ప్రభుత్వం కాదని,కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వంగా మారిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. అడ్డగోలుగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు,