జీ-20 దేశాల కూటమికి ఆతిథ్యం వహించే అవకాశం భారత్కు రావడం మంచి విషయమే. వచ్చే ఏడాది జరిగే సమావేశాలకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీకి పెరుగుతున్న పరపతిని చూసి జీ-20 సభ
అత్యధిక లాభాలను ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు తెగనమ్మి దేశాన్ని అప్పుల పాలు చేయడంలో మోదీ ప్రథమ స్థానాన్ని ఆక్రమించారు.
Dalit Bandhu | అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన దేశ అభివృద్ధి జరిగినట్లు అని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన
Saket Gokhale | తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన సాకేత్ గోఖలనే గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు, టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయి�
Mamata Banerjee | గుజరాత్లో ఇవాళ రెండో (చివరి) దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే మరోవైపు అధికార బీజేపీ అక్కడ ప్రధాని మోదీ నేతృత్వంలో
Harish Rawat | పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అన్నారు. పాకిస్థాన్ ప్రస్తుతం బలహీనమైన
‘తెలంగాణకు సహకరించాల్సిన కేంద్రం.. మన ప్రగతిని చూసి కన్నెర్ర చేస్తున్నది. మన పరుగుకు కట్టె అడ్డం పెడుతున్నది. రాష్ర్టానికి ఇచ్చే నిధులను ఆపాలె. వచ్చే పైసలు రాకుండా చెయ్యాలె. ఎఫ్ఆర్బీఎం మీద కోతలు పెట్టా�
CM KCR | పైన పటారం.. లోన లొటారం.. చెప్పేదంతా డంబాచారం అంటూ మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ ఎంవీఎస్ కాలేజీ బహిరంగ సభలో తెలంగాణ పట్ల క