బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులను పలు అంతర్జాతీయ మీడియా, మానవహక్కుల సంస్థలు సైతం ఖండించాయి. మీడియాను బెదిరించేలా, భావప్రకటనా స్వేచ్ఛను కాలరాసేలా ఈ సోదాలు జరుగుతున్నాయని విమర్శించాయి.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు దేశం ఘన నివాళులు అర్పించింది. కశ్మీర్లో లేత్పొరా వద్ద ఉన్న పుల్వామా అమరవీరుల మెమోరియల్తో పాటు పలు ప్రాంతాల్లో పలువురు సైనికాధికారులు, సామాన్య ప్రజలు పుష్పగు
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులై నేటికి నాలుగేళ్లు అయ్యింది. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివా
Jagadish reddy | పేద ప్రజలకు అందించే రాయితీ విద్యుత్పై కేంద్రం కుట్రలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్రం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఉచిత విద్యుత్ ఆపే ప్రసక�
సుప్రీంకోర్టు ఒత్తిడితో కేంద్రం దిగివచ్చింది. అదానీపై అంతర్జాతీయంగా సంచలనం రేకెత్తించిన హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో దేశీయ మదుపరులకు రక్షణ విషయమై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తంచేసింది.
శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోద తీర్మానంపై ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్రావు చేసిన ప్రసంగానికి జాతీయ మీడియా అధిక ప్రాధాన్యం కల్పించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ గ్రూప్ తన వృద్ధి లక్ష్యాల్ని భారీగా తగ్గించుకుందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ బ్లూంబర్గ్ వార్తా సంస్థ పేర్కొంది.
రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 10 శాతం గిరిజన రిజర్వేషన్లను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ పోస్ట్కార్డు ఉద్యమానికి దిగు�
2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నిరుద్యోగం రూపు మాపుతామన్నారు.. నల్ల ధనం వెలికి తీస్తామన్నారు.
Kunamneni Sambashiva Rao | అదానీ కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ప్రధాని నరేంద్రమోదీకి భయమెందుకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు నిలదీశారు.