ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మంగళవారం రాత్రి ఆమెకు ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తడంతో అహ్మదాబాద్లోని యూఎన్ మోహతా
‘తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? మిమ్మల్ని ఆపుతున్న శక్తి ఏమిటి? అదేంటో నేను తెలుసుకోవాలనుకొంటున్నా. మీకు ఆత్మవిశ్వాసం లేదా?’-
ప్రజల ఓట్లతో గెలిచిన రాష్ట్ర ప్రభుత్వాలను ఏ మాత్రం ప్రజల అభిమానం పొందని బీజేపీ కూలుస్తున్నది. కేంద్రంలో తమకున్న అధికారంతో ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నది.
నిధుల మళ్లింపు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నది. కల్లాల నిర్మాణానికి ఖర్చుచేసిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
Heeraben Modi | ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తు�
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను హుటాహుటిన అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హీరాబెన్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లి ఆరోగ�
మీపై రూ.లక్ష అప్పు ఉంది. ఆశ్చర్యపోతున్నారా? ఎవరికీ బకాయి పడకుండానే అప్పు ఉండడమేంటని అనుకొంటున్నారా? అవును.. కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ రూ.147.19 లక్షల కోట్ల అప్పులు చేసింది మరి.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అప్పనంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నదని, దీంతో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గెలుపు కష్టమేనా? దాదాపు 160 లోక్సభ స్థానాలు ఆ పార్టీ కోల్పోవాల్సిందేనా? అంటే అవునని ఆ పార్టీ నిర్వహించిన సర్వేలు, అంచనాల్లో తేలినట్టు సమాచారం.
దేశాభివృద్ధికి గ్రామాల ప్రగతి కీలకమని తరచూ మాటలు చెప్పే ప్రధాని మోదీ గడిచిన ఎనిమిదేండ్లలో తాను దత్తత తీసుకొన్న పల్లెల స్థితిగతులపై మాత్రం దృష్టి పెట్టలేదు.
జనాల నుంచి, జన జీవితం నుంచి పుట్టుకొచ్చిన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు నేడు సంప్రదాయక వామపక్షాలతో జత కడుతున్నాయి. వాటి అనుభవాలను, నిర్మాణ సామర్థ్యాలను కలగలుపుకుని తమ తమ దేశాలలో సరికొత్త ఆర్థిక నమూనాల అమల