ఇటీవల ప్రధాని మోదీ తల్లి మరణించారు. ఆమెను కడసారి చూసుకొని నివాళి అర్పించటానికి మోదీ సతీమణి జశోదాబెన్ ఎక్కడ వెళ్తారో అని, ఆమెను బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధంలో ఉంచారు. ఇంత జరిగినా భారత మీడియా దీనిపై పెదవి విప్పలేదు.
– ప్రొఫెసర్ అశోక్ స్వైన్ ఉప్సలా
యూనివర్సిటీ, స్వీడన్