ఇటీవల ప్రధాని మోదీ తల్లి మరణించారు. ఆమెను కడసారి చూసుకొని నివాళి అర్పించటానికి మోదీ సతీమణి జశోదాబెన్ ఎక్కడ వెళ్తారో అని, ఆమెను బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధంలో ఉంచారు. ఇంత జరిగినా భారత మీడియా దీనిపై పె�
అత్త అంత్యక్రియలకు వెళ్లకుండా ప్రధాని మోదీ భార్య జశోదాబెన్ను గుజరాత్ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచినట్టు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ టీఎన్ఎఫ్ టుడే తెలిసింది.