‘చైనా సైన్యంతో తలపడలేం’ అని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ చేతులెత్తేశారు. దూకుడు తగ్గేదేలే అన్నట్టుంది చైనా. దేశ భద్రతకు, భవిషత్తుకు ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నారు ప్రొఫెసర్ మనోరంజన్ మహం�
విద్యుత్తు ప్రైవేటీకరణకు గేట్లు తెరిచే, ప్రభుత్వ రంగంలోని విద్యుత్తు సంస్థలను పణంగా పెట్టే వివాదాస్పద విద్యుత్తు సవరణ బిల్లును ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి కేంద్రంలోని
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పేరు ఎత్తితే చెప్పులతో కొట్టాలని శ్రీరాంసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ ప్రజలకు పిలుపునిచ్చారు.
Nagaland CM Oath | నాగాలాండ్ (Nagaland) ముఖ్యమంత్రి (Chief Minister)గా నైఫియు రియో (Neiphiu Rio) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
Fourth Test: ఆసీస్ కెప్టెన్గా నాలుగవ టెస్టుకు స్టీవ్ స్మిత్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక అహ్మాదాబాద్ టెస్టు తొలి రోజు ఆటను ఆసీస్ ప్రధాని ఆంథోనీ వీక్షఙంచనున్నారు. నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ 2-1 తేడ�
LPG Price Hike | గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను ఆకాశంలో కూర్చోబెట్టిన కేంద్ర ప్రభుత్వం, దానిపై పేదలకు ఇచ్చే సబ్సిడీని పాతాళంలోకి నెట్టేసింది. ఈ నెల ఒకటిన పెంచిన ధరతో కలిపి ప్రస్తుతం 14.2 కేజీల సిలిం�
Home Loan | . ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల మధ్య భారమవుతున్న రుణాలు వేతన జీవుల ఆశల్ని ఆవిరి చేస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకులిస్తున్న రుణాలపై వడ్డీరేట్లన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటుతోనే అను
BJP | భారత ప్రజాస్వామ్యాన్ని మోదీ పాలన నిరంకుశం వైపు నడిపిస్తున్నదని దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు ఉదంతమే అందుకు నిదర్శమని స్పష్టంచ�
నేడు దేశంలో మీడియా రెండురకాల సమస్యలను ఎదుర్కొంటున్నది. అందులో ఒకటి కేంద్రం తన పాల నా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు జర్నలిస్టులపైనా, మీడియా సంస్థలపైనా తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది.
విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు కేంద్రప్రభుత్వం క్రీమిలేయర్తో తీరని అ న్యాయం చేస్తున్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.
Arvind Kejriwal | ఆమ్ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్సిసోడియాను అవినీతి కేసులో జైల్లో పెట్టిన కేంద్ర ప్రభుత్వంపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.