సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గెలుపు కష్టమేనా? దాదాపు 160 లోక్సభ స్థానాలు ఆ పార్టీ కోల్పోవాల్సిందేనా? అంటే అవునని ఆ పార్టీ నిర్వహించిన సర్వేలు, అంచనాల్లో తేలినట్టు సమాచారం.
దేశాభివృద్ధికి గ్రామాల ప్రగతి కీలకమని తరచూ మాటలు చెప్పే ప్రధాని మోదీ గడిచిన ఎనిమిదేండ్లలో తాను దత్తత తీసుకొన్న పల్లెల స్థితిగతులపై మాత్రం దృష్టి పెట్టలేదు.
జనాల నుంచి, జన జీవితం నుంచి పుట్టుకొచ్చిన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు నేడు సంప్రదాయక వామపక్షాలతో జత కడుతున్నాయి. వాటి అనుభవాలను, నిర్మాణ సామర్థ్యాలను కలగలుపుకుని తమ తమ దేశాలలో సరికొత్త ఆర్థిక నమూనాల అమల
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఏటేటా తన ఆర్థిక లక్ష్యాలను పొడిగించుకొంటున్నది. జీఎస్టీ రూపంలో సామాన్యుడిపై భారీగా పన్నుల భారాన్ని మోపి అందినకాడికి దండుకొంటున్నది.
తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.. కల్లాల నిర్మాణానికి వెచ్చించిన ఉపాధి నిధులు రూ.150 కోట్లను వెనక్కి ఇవ్వాలన్న బీజేపీ సర్కారు వెకిలి చేష్టలపై శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు